English | Telugu
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేది లేదని తేల్చిచెప్పి దాదాపు నెలరోజులైపోతోంది. అప్పుడే మూడు శుక్రవారాలు గడిచిపోయాయి. కానీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం...
మహా రాజకీయం కొన్నిరోజుల పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అనేక ట్విస్ట్ ల తరువాత.. శివసేన-కాంగ్రెస్- ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి.
వైసీపీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రకాశం జిల్లా ఆ పార్టీకి కంచుకోట గానే ఉంది. జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో తిరుగులేని ఆధిపత్యాన్ని పార్టీ కనబరుస్తూనే ఉంది.
డిసెంబర్ 1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరిని విజయవాడకు చెందిన వైభవ్ గోపిశెట్టిగా గుర్తించారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఊటీ , మెట్టుపాళ్యంలోని ఓ కొండ పై ఉన్న భవంతి గోడ కూలిన ఘటనలో 17 మంది చనిపోయారు. మెట్టుపాళ్యం ప్రాంతంలో కూలిన బిల్డింగ్ శిథిలాల కింద...
ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు పత్తి విస్తీర్ణం బాగానే పెరిగింది. దిగుబడి అధికంగానే వచ్చినప్పటికీ...
బీసీసీఐ బాస్ గా సౌరవ్ గంగూలీ స్పెషల్ గా నిలుస్తున్నాడు. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ గానూ తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే డే అండ్ నైట్ టెస్టు నిర్వహణలో మంచి మార్కులు కొట్టేశాడు సౌరవ్.
పని తక్కువ ఉన్నా పనితనం ఎక్కువగా కనిపించేలా సొంత పబ్లిసిటీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు ఇద్దరు కలెక్టర్లు. మరో ఇద్దరు అయితే అధికార పార్టీ అధికార ప్రతినిధిని మించిపోయేలా...
గోదావరి నది వయ్యారాలు.. పచ్చని అందమైన కొండలు.. అనగానే పాపికొండలు కళ్ల ముందు కదలాడతాయి. బోటులో ప్రయాణిస్తూ మైమరిచిపోయి ఎన్నో అనుభూతులు మిగిల్చే ...
తెలంగాణలో ఇప్పుడు ఫోన్ కాల్ రికార్డింగులు తెగ భయపెడుతున్నాయి. ఇదేదో ఒకరిద్దరి సమస్య కాదు... ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఫోన్ కాల్ రికార్డింగ్ భయంతో వణికిపోతున్నారు.
అందరి పొలాల్లోనూ మొలకలు వస్తున్నాయి. కానీ, వాళ్ల పొలాల్లో మాత్రం మొలకలు రావడం లేదు. పైగా వేసిన విత్తనాలు సైతం ఎండిపోతున్నాయి. దాంతో, మళ్లీ పంట వేయాలో వద్దో...
రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటివరకు ఏలినవాళ్లు ఎందుకూ పనికి రాకూండా పోవచ్చు. ఖమ్మం జిల్లాలో ఇప్పుడదే జరుగుతోంది. కేసీఆర్ పిలుపు మేరకు 2014 ఎన్నికల...
హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్.దిశా దారుణ హత్యల పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మాయిల పై దాడులు ఏ మాత్రం ఆగడం లేదు.
సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించారు. సెప్టెంబరు నెల జీతాలు వెంటనే చెల్లిస్తామని సీఎం సమ్మె కాలపు జీతాన్ని సైతం ఇస్తామని హామీ ఇచ్చారు.