English | Telugu
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కైనా... ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికైనా... తెలుగు మీడియా అంటే చులక భావం... మీడియా సమావేశాల్లో తెలుగు జర్నలిస్టులు ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతారు...
తెలంగాణ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో మరో అపచారం చోటు చేసుకుందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి జగనే టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
దాదాపు అరవై ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో లక్షన్నర కోట్లలోపు అప్పు ఉంటే రాష్ట్ర విభజన తర్వాత సుమారు 88వేల కోట్ల రూపాయల రుణం ఏపీ వాటాగా వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కరెంటు కష్టాల గురించి అందరికీ తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు చేపట్టింది.
సిద్దిపేట లోని కోమటి చెరువు మరింత పర్యాటక శోభను సంతరించుకుంది. ఇప్పటికే పర్యాటకులతో కళకళలాడే కోమటి చెరువు అందాలలో తాజాగా సస్పెన్షన్ బ్రిడ్జి చేరింది.
కర్ణాటకలో డిసెంబర్ 5 న జరగనున్న ఉప ఎన్నికలు బిజెపికి కీలకంగా మారాయి. సర్కార్ ను కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ఒక్కసారిగా వేగం పుంజుకుంది. జగనకు సమీప బంధువు ఎంపీ అవినాష్ రెడ్డి, తండ్రి వైఎస్ భాస్కర్...
హైదరాబాద్ లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆగ్రావేశాలు వ్యక్తమవుతున్నాయి.
జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఒక వైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మరో వైపు రాహుల్ గాంధీ మాటల తూటాలు పేల్చుతున్నారు. రెండో దశ ఎన్నికల ప్రచారం సందర్భంగా...
ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న పలు అంశాలపై చర్చించనున్నారు.
తెలుగు విషయంలో టాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరు పై అసహనం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాయలసీమలో పర్యటస్తూ.. ఆయన తిరుపతిలో తెలుగు భాషాభిమానుల...
క్లాస్ రూమ్ లో టీచర్ పాఠాలు చెప్తుంటే కొందరు స్టూడెంట్స్ వినకుండా నిద్రపోతుంటారు. అయితే ఈ అలవాటు కొందరు పొలిటీషియన్స్ కి కూడా ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ సాక్షిగా ప్రజా సమస్యల...
ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట... అధికారంలోకి వచ్చాక మరో మాట... ఇది దాదాపు అన్ని పార్టీలకూ వర్తిస్తుంది... నీతి నిజాయితీ, విశ్వసనీయత, పారదర్శకతంటూ చెప్పుకునే వైసీపీకి...
కేసీఆర్, చంద్రబాబుతో పోల్చితే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అత్యంత వేగంగా ఉంటున్నాయి. పదవుల పంపకం దగ్గర్నుంచి పథకాల అమలు వరకు అన్నింటిలోనూ దూకుడే కనిపిస్తుంది.