English | Telugu
దుబ్బాక ఉప ఎన్నికల బరిలోకి దిగితే చంపేస్తామంటూ బిగ్ బాస్ ఫేం కత్తి కార్తీకకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
ఏపీలో అంతర్వేది రథం దగ్ధం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెండి సింహాలు మాయంతో పాటు పలు ప్రార్ధనా ప్రదేశాలలో దేవుళ్ల విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో బీజేపీ చలో అమలాపురం అని పిలుపునిచ్చింది.
సాక్షాత్తు పార్లమెంట్లో న్యాయస్థానాలను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అమరావతి భూములకు సంబంధించి ఏర్పాటైన సిట్ విచారణపై హైకోర్టు స్టే ఇవ్వడం పై విజయసాయిరెడ్డి సందర్భం లేకుండానే రాజ్యసభలో ప్రసంగించారు.
ప్రపంచాన్ని మృత్యువాకిట నిలిచేలా చేసిన కరోనా వైరస్ చైనా ల్యాబ్ లోనే పుట్టిందని వెల్లడించిన చైనా శాస్త్రవేత్త లీ మెంగ్ యాన్ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ సస్పెండ్ చేసింది.
కొద్ది రోజులుగా వైసిపి కి చుక్కలు చూపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా తన తోటి వైసిపి ఎంపీ పై ప్రివిలేజ్ నోటిస్ ఇచ్చారు. బాపట్ల వైసిపి ఎంపీ నందిగం సురేశ్పై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు చేశారు.
కరోనా వైరస్ కారణంగా మరో ఎంపీ కన్నుమూశారు. నిన్న కరోనా కారణంగా ఏపీలోని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూయగా.. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ(55) కరోనా బారిన పడి మృతి చెందారు.
ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలోని గౌహతిలో వందేళ్ల బామ్మ మాయి...
రాజ్యసభలో కరోనా నియంత్రణ చర్యలపై చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కరోనా పోరులో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ ఎంపీ కనకమేడల ఎండగట్టారు.
ప్రపంచం మొత్తం కరొనాతో సతమతమవుతోంది. ఒక్క మనదేశంలోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా అర కోటి.. అంటే 50 లక్షలకు చేరాయి. ఈ పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
తరాలు తిన్నా తరగని ఆస్తి ఉన్నా ఇంకా వేల కోట్ల సంపాదన కోసం కక్కుర్తి పడే మహానుభావులు ఉన్న ఈ కాలంలో అమెరికా కు చెందిన ఒక పారిశ్రామికవేత్త ఏకంగా తన జీవితకాలం కష్టపడి సంపాదించిన 58 వేల కోట్ల ఆస్తిని గుప్త దానంగా ఇచ్చేసారు.
లక్షలాది మంది భారతీయులు ఐక్యగళంతో స్వేచా గీతాన్ని ఆలపించగా బ్రిటిష్ రాజరికవ్యవస్థ తలవంచి వెనుతిరిగింది. స్వాతంత్య్రం కోసం సాగిన శతాబ్దాల పోరాటం ఫలితంగా ఎర్రకోటపై 15ఆగస్టు 1947న త్రివర్ణ పతాకం ఎగిరింది.
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో రష్యా ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ "స్పుత్నిక్-v"ని రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక అంతర్జాతీయ సంస్థ పర్యవేక్షణలో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ మరోసారి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తమకు కావాల్సిన కీలక బిల్లులను ఆమోదించుకుని అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసుకుంది. ఈనెల 7న ప్రారంభమైన అసెంబ్లీ వర్షకాల సమావేశాలు.. కేవలం ఎనిమిది రోజులకే ముగిశాయి.
రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎప్పటినుండో టీడీపీకి కంచుకోట. అటువంటి నియాజకవర్గం నుండి టీడీపీ తరుఫున పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ తరువాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలతో...
ప్రజాప్రతినిధులు దోషులుగా తేలితే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం వారిని నిషేధించాలనే అంశంపై త్వరలో పరిశీలిస్తామని చెప్పింది సుప్రీంకోర్టు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలనే పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.