English | Telugu
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే సేవా ట్రస్టులకు వచ్చే విరాళాలను "అధిక వడ్డీ కోసం" రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని టీటీడీ పెద్దలు నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అనగానే మొదటగా గుర్తొచ్చేది అంతర్గత కుమ్ములాటలు. నాయకుల మధ్య సఖ్యత చాలా తక్కువ. ఎవరికి వారు తామే తోపు, వేరే నాయకుడు చెప్పింది మేమెందుకు వినాలి అన్నట్టు ఉంటుంది నాయకుల తీరు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ఇంకా విభజన జరగలేదు. కోర్టు ఆదేశాలతో ఒక్క తెలంగాణ రాష్ర్టమే, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసింది. కానీ ఇంతవరకూ ఏపీ సర్కారు హక్కుల కమిషన్ను నియమించలేదు.
అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు.. అయినా వారిద్దరూ ఇప్పటికే రహస్య ప్రేమికులే. ఒకరి కాలిలో ముల్లు గుచ్చుకుంటే, మరొకరు నోటితో దానిని తీసేంత అపూర్వ బంధం వారిది. అందుకే ఒకరి ఉన్నతి కోసం మరొకరు పనిచేస్తున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెల్సిందే. దీనికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అమూల్యమైన సలహా ఇచ్చారు. ఈరోజు ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...
రైలు ఢీకొట్టడంతో చనిపోయిన ఓ వ్యక్తి తల ఒక రాష్ట్రంలో మొండెం మరో రాష్ట్రంలో దొరకడం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ లోని బేతుల్ ప్రాంతంలో ఓ వ్యక్తి మొండెం మాత్రమే దొరికింది.
నిర్మించే విజనరీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుది అని.. పడగొట్టే ప్రిజనరీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ అజాద్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఐపీఎల్ కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కోల్కత్తా నైట్ రైడర్స్(కేకేఆర్) కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు దినేశ్ కార్తీక్ ప్రకటించాడు.
ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ రాయడం.. గోప్యంగా ఉంచాల్సిన ఆ లేఖను తరువాత ప్రెస్ కు రిలీజ్ చేయడం పై అటు ఏపీలోను ఇటు న్యాయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
వరదలతోనూ ఏపీలో రాజకీయం చేస్తున్నారా? సొంత ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారా? అమరావతిని ముంచేందుకు ప్లాన్ చేశారా? ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వర్గాల నుంచి ఇప్పుడు ఇవే అనుమానాలు వస్తున్నాయి.
ఏపీలో మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు ఉద్దేశించి జగన్ ప్రభుత్వం పంపిన దిశా చట్టాన్ని కేంద్రం వెనక్కు పంపింది. హైదరాబాద్ నగరంలో దిశ పై హత్యాచారం ఘటన జరిగిన తర్వాత...
తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీలు కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. కొత్త పార్టీలు, కొత్తగా వచ్చే పార్టీలతో తమిళనాడు రాజకీయం సరికొత్తగా మారుతోంది.
ఖమ్మం జిల్లాలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక(13) మృతి చెందింది. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక గురువారం రాత్రి కన్నుమూసింది.