English | Telugu
రాజకీయాల్లో రాణించాలంటే ఉండాల్సిన లక్షణాలు కష్టించే మనస్తత్వం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, దూసుకెళ్లే నైజం, దేన్నైనా ఎదుర్కోగల గుండె ధైర్యం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. పదేండ్ల తర్వాత కుండపోత వానలు కురవడంతో భారీగా నష్టం జరిగింది. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
వరద ముంపు బాధిత కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సాయం ప్రకటించారు. హైదరాబాద్ లో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10 వేల సాయం చేయనున్నట్లు వెల్లడించారు. రేపు ఉదయం నుంచే ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు.
మాజీ సీఎం చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ పై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలపై టీడీపీ నాయకురాలు దివ్య వాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్ ను విమర్శించే వారికి ఆవగింజలో అరవయ్యో వంతు అయినా దానికి తగిన అర్హత ఉందా అని ఆమె ప్రశ్నించారు.
దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పన్నెండు రోజుల్లో గడవు ముగియనుండటంతో అభ్యర్థుల, పార్టీల నేతలంతా గడపగడప తిరిగి ఓట్లు అడుగుతున్నారు.
తెలుగుదేశం పార్టీ కమిటీలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని నియమించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా మళ్లీ ఎల్.రమణకే అవకాశం కల్పించారు.
మధ్యప్రదేశ్ మాజీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్ తాజాగా మహిళా మంత్రి ఇమార్తి దేవీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని దబ్రా నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో కమల్నాథ్ మాట్లాడుతూ..
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి ఆభరణాల్లోని పింక్ డైమండ్ మాయమైందని అప్పటి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించిన సంగతి తెలిసిందే.
భారత్ లో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు కేరళలో జనవరిలోనే నమోదైన సంగతి తెలిసిందే. అయితే వెంటనే కఠినమైన చర్యలతో ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి కూడా చేసి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
నజత్ఖాన్ బీజేపీలో చేరారు. ఆమెకు ఆ పార్టీ అగ్రనేతలు కండువా కప్పి, విశాల హిందూ సంస్కృతీ-సంప్రదాయ పరిమళం వెదజల్లే ‘కమలవనం’లో ఆహ్వానించారు. ఎవరో నజత్ఖాన్ పార్టీలో చేరితే ఏందిట? ఇంకా కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో క్రమశిక్షణ లోపించిందా? వైసీపీ నేతలు హైకమాండ్ ను ఖాతరు చేయడం లేదా? పార్టీపై వైఎస్ జగన్ పట్టు కోల్పోయారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
ఇయ్యాల హైదరాబాద్ల వానపడితే లోతట్టు ప్రాంతాల్ల నీళ్లు. అసెంబ్లీ ముందట నీళ్లు. ముఖ్యమంత్రి ఇంటిముందట నీళ్లు. గవర్నర్ ఇంటి ముందట నీళ్లు. ఇదంతా ఎవరి పుణ్యమండి? హైదరాబాద్ల వానపడగానే కార్లన్నీ బోట్లయిపోతయని చెప్పిన.
రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకూ ఏర్పడని ఏపీ మానవ హక్కుల కమిషన్పై, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చివరాఖరకు స్పందించింది. దానితో సర్కారు కోర్టు ధిక్కరణ గండం నుంచి బయటపడినట్టయింది.
తెలంగాణలో ఆరున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కార్ కొనసాగుతోంది. విపక్షాలు బలంగా లేకపోవడంతో పాలనంతా సీఎం కేసీఆర్ అనుకున్నట్లే జరుగుతోంది. కొత్త పథకాలు, ప్రాజెక్టులన్ని ఆయన ఎజెండా ప్రకారమే రూపుదిద్దుకుంటున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు వ్యాక్సిన్ పై పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని చివరి దశ ట్రయల్స్ లో ఉన్నాయి.