English | Telugu
గులాం నబీ ఆజాద్ కు కరోనా పాజిటివ్
Updated : Oct 16, 2020
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా 63,371 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469 కి చేరింది. కరోనా కారణంగా మరో 895 మంది మరణించగా.. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,12,161 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,04,528 యాక్టివ్ కేసులు ఉన్నాయి.