English | Telugu
వైద్య వృత్తిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. డాక్టర్లను దేవుళ్లుగా కొలుస్తుంటారు. అలాంటి వైద్య వృత్తిలో చీడ పరుగులు చేరితే సమాజానికే అనర్థం. కాని ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు వైద్యశాఖకు కళంకం తెచ్చే పనులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘానికి సహకరించాలని ప్రభుత్వానికి సూచించింది.
ఏ ప్రభుత్వమైనా కేవలం ఒక మతాన్ని ప్రోత్సహించడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..
విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ ఇంద్రకీలాద్రికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ మధుసూదనరావు సెలవులో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని పిటిషన్ దాఖలు చేశారు.
దుబ్బాక ఉపఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటిగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. 10 రోజుల్లో ప్రచారం ముగియనుండటంటతో పార్టీలన్ని ఓటర్ల ప్రసన్నం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గతంలో అభ్యర్థులే ఎక్కువ ఇంటింటి ప్రచారం చేసేవారు.
సాగరమయమయిన రాజధాని నగరం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలకు కారకులెవరు? రోజుల తరబడి జనం బతుకు, నీళ్లలోనే నానడానికి మూలమెవరు? కళ్ల ముందే తమ కుటుంబ సభ్యులు వరద ప్రవాహం, డ్రైనేజీల్లో పడికొట్టుకుపోవడానికి కారణమెవరు?
ఇటీవల విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని తల్లిదండ్రులు ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ ని కలిశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ నేత దేవినేని అవినాష్ లు...
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 2 నుంచి స్కూళ్లను తెరవనున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ స్పందన కార్యక్రమం నిర్వహించారు.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని తెలుగులో సామెత. ఉల్లి లేకుండా తెలుగింటి ఇల్లాలి వంట ను ఊహించడం కూడా కష్టమే. అటువంటిది కోయకుండానే ఇల్లాలి కంట కన్నీరు పెట్టిస్తోంది ఉల్లిపాయ.
నగలు కొట్టేసి పారిపోతున్న దొంగను పట్టుకోవడానికి పోలీసులు హెలికాప్టర్లో చేజింగ్ చేయడం లాంటి సీన్లు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. అయితే ఇలాంటి సీన్ రియల్గా జరిగింది. అది ఏ విదేశాల్లోనో కాదు.. మన దేశంలోనే.
ప్రజలు బాగోగులు, రాష్ట్ర అభివృద్ధి వారికి పట్టదా? వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీనే ఫణంగా పెడుతున్నారా? సొంత పార్టీ కార్యకర్తలు ఛీదరించుకుంటున్నా తమ తీరు మార్చుకోరా?.
గ్రౌండ్ లోనూ, బయట కూడా ఎప్పుడూ కూల్ గా కనిపించే భారత బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధు ఒక్కసారిగా ఉగ్రరూపం చూపించింది. ఓ స్పోర్ట్స్ జర్నలిస్టుపై మండిపడుతూ వరుసగా ట్వీట్లు చేసింది.