English | Telugu
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి తప్పిన ప్రమాదం
Updated : Nov 21, 2020
ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రసంగించగా, తమ్మినేని సీతారాం డిప్యూటీ సీఎం ధర్మానతో కలిసి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ కార్యక్రమం ముగించుకుని తిరిగి వచ్చే క్రమంలో ఆయన కారుకు ప్రమాదం జరిగింది.