నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

 

స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 182 పాయింట్లు నష్టపోయి 29,461 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 9,151 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.42 వద్ద కొనసాగుతోంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛ్‌ంజ్‌లో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, భారత్‌ పెట్రోలియం, సన్‌ఫార్మా షేర్లు లాభపడగా.. హిందాల్కో, ఇన్ఫోసిస్‌, భారతీ ఇన్ఫ్రాటెల్‌, టాటాస్టీల్‌, టాటామోటార్స్‌(డీ) షేర్లు నష్టపోయాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu