చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది అంటూ ఎమోషన్
సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి "కృష్ణారామ" మూవీ టీమ్ వచ్చారు..రచ్చ రవి, రాజ్ ముదిరాజ్, గౌతమీ, నట కిరీటి రాజేంద్రప్రసాద్ ఎంట్రీ ఇచ్చారు. ఇక రాజేంద్రప్రసాద్ రావడంతో ఈల వేసి గోల చేశారు. ఇక రచ్చ రవి రెచ్చిపోయి "రాజాధి రాజా..రాజా కిరీటి రాజేంద్రప్రసాద్ గారికి బహుపరాక్" అంటూ వెల్కమ్ చెప్పేసరికి.."అందరూ నేను నీకేదో డబ్బులు ఇచ్చి తెచ్చాననుకుంటారు" అని కామెడీ చేసేసరికి అందరూ నవ్వేశారు.