మరో బీహార్గా ఆంధ్రప్రదేశ్... జగన్పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పాలన టెర్రరిజాన్ని తలపిస్తోందన్న చంద్రబాబు... దాడులు, హత్యలతో ఆంధ్రప్రదేశ్ ను మరో బీహార్ గా మార్చేశారని...