English | Telugu
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే విధంగా ఉంది ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో టిఆర్ఎస్ పరిస్థితి. జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ అంశం అధికార పార్టీలో కలకలం రేపుతూ ఉంది.
ధూళిపాళ్ల నరేంద్ర... గుంటూరు మిర్చిలా ఘాటున్న నాయకుడు... 1994 నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించి... డబుల్ హ్యాట్రిక్ ను తృటిలో మిస్సైన నేత...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై అంతర్జాతీయ ట్రిబ్యునల్ లో కేసులు నమోదు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి విదేశాంగ శాఖకు ఐదు దేశాలు సమాచారమిచ్చాయి.
నలుగురు ఒక దారిలో వెళుతుంటే.. ఆ దారి నాకెందుకు, నా దారి రహదారి అనుకునే వాళ్ళను చూశాము. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం కూడా అలానే...
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆర్టీసీ సమ్మెపై కోర్టు తీర్పు ఇచ్చి గంటలు గడుస్తున్నాయి అయినా ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. షరతులు లేకుండా తమను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని కార్మిక సంఘాలు...
చలి మెల్లమెల్లగా పెరుగుతోంది. చలితోపాటే వ్యాధులు కూడా వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధులతోపాటు స్వైన్ ఫ్లూ కూడా మళ్లీ జడలు విప్పుతోంది.
ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టు బట్టిన వాళ్లు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. అధికారులుకు జీతాలు బాగా తగ్గడంతో పాటు మొత్తం సిబ్బందికి పెన్షన్ ఉండదని చెబుతుండడమే...
సర్వం సాయి రెడ్డే అన్నట్లు సాగుతున్న పరిణామాలపై పలువురు వైసిపి ఎంపిలు రగిలిపోతున్నారు. జగన్ సహచరుడైన సాయిరెడ్డి తో పాటు సమీప బంధువు మిథున్ రెడ్డి కి మాత్రమే పార్టీ లో ప్రాధాన్యం...
ఏపీలో నూతన విద్యావిధానం అమల్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
వీహెచ్ మాట్లాడుతుంటే ఒక్కోసారి కామెడీగా అనిపిస్తుంది కానీ... చాలా మంది టీకాంగ్రెస్ లీడర్లతో పోలిస్తే... హైపర్ యాక్టివ్ గా పనిచేస్తారు. 70ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా పోరాట...
నవరత్నాలు మరియు ఇతర సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వ భూములను.. వాటి పరిధిలోని సంస్థల భూములను.. కూడా అమ్మాలని నిర్ణయించింది ఏపీ సర్కార్.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా... కనీసం తన సొంత నియోజకవర్గంలో కూడా పట్టు నిలుపుకోలేకపోయిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి...
శబరిమలపై కేరళ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ తరహాలో శబరిమల బోర్డు ఏర్పాటు చేసి ప్రత్యేక చట్టాన్ని తయారు చేయాలని కేరళ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఆ చట్టాన్ని తీసుకురావటానికి...
కంపెనీ నుండి నోటీసులు వచ్చాయి.. ఉద్యోగం పోతుందన్న మనస్థాపంతో మరో మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ మాదాపూర్ గోల్డెన్ హిల్స్ క్యాప్టల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హరిణి సాఫ్ట్ వేర్ ఇంజినీర్...