English | Telugu
తెలంగాణ లో గత 47 రోజులుగా సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె కి నేటితో తెరపడింది. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు...
మంత్రి కొడాలి నానిపై బ్రాహ్మణ సంఘాలు ఫిర్యాదు చేశాయి. విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో వేమూరి ఆనంద సూర్య ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా...
ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు 'ఏపీకి శాపం, తెలంగాణకు వరం' అవుతున్నాయా అంటే అవుననే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఏపీ రాజధానిలో సింగపూర్ ప్రాజెక్టు...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా తిష్టవేసింది. ఇక్కడ వైద్య వ్యాపారం కోట్లలో సాగుతోంది. ఒక్క కరీంనగర్ లోనే ప్రతి రోజు తొమ్మిది కోట్ల వరకూ జరుగుతోంది.
మహారాష్ట్ర రాజకీయంలో సస్పెన్స్ వీడటం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సై అంటున్నా ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపొందించుకుని...
అలంపూర్, గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేల పంచాయతీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది ఎక్కడిదాకా వెళ్ళిందంటే అలంపూర్ లో మంత్రి కార్యక్రమం ఉంటే గద్వాల్ ఎమ్మెల్యే ఎటాక్ చేస్తారని...
ప్రకాశం జిల్లాలో బిజెపి నేతలు చురుగ్గా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా టీడీపీ స్థానిక నేతలతో పాటు ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకుంటే పార్టీకి పునాదులు పడతాయని...
మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కంట తడి పెట్టారు. జనగామ జిల్లా, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన ఇద్దరు కుమారుల...
అణగారిన వర్గాలకు ఆసరా కొరకు ఆనాటి ప్రభుత్వం వారికి భూములిచ్చింది. పదిహేనేళ్లుగా వారు అదే భూమిలో సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు సులభతరం చేస్తునే సర్కారు ఆసుపత్రులను మాత్రం పేదలకు దూరం చేస్తూ కొత్త భారం మోపనుంది. ఓపీ నుంచి ఆపరేషన్ తర్వాత పడకల వరకు చార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది.
కిలోమీటర్ల పొడవున క్యూలో వందల ట్రాక్టర్ లు.. రాత్రి పగలు అనే తేడా కూడా ఉండదు. శివ రాత్రి జాగరణ కాదు.. ఇసుక జాగరణ.. ట్రాక్టర్ ల డ్రైవర్లు, ఓనర్లు.. పగలు రాత్రి.. తిండీతిప్పలు..
టిడిపి ప్రభుత్వ హయాంలో విశాఖలో భూ కుంభకోణాలు జరిగాయంటూ అప్పటి ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ అప్పటి జాయింట్ కలెక్టర్ సృజనతో...
రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు ఊహించలేం... రాజకీయ సమీకరణాలు... పరిస్థితులకు అనుగుణంగా పొలిటికల్ లీడర్స్ ప్రాధాన్యతలు మారిపోతుంటాయ్... అందుకే కొందరు నేతలు... ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అస్సలు చెప్పలేం...
తమిళనాడు రాజకీయం కొత్త మలుపు తిరిగింది. మొన్నటి వరకూ అన్నాడిఎంకె వర్సెస్ డీఎంకే గా ఉన్న రాజకీయం ఇప్పుడు సినిమా స్టార్స్ వర్సెస్ పొలిటికల్ లీడర్స్ గా మారిపోయింది. కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి పని చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. పార్లమెంటరీ సమావేశంలో వైయస్ఆర్సీపి పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.