English | Telugu
ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. పార్లమెంటరీ సమావేశంలో వైయస్ఆర్సీపి పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.
కాకతీయ యూనివర్సిటీలో 38 మంది అధ్యాపకుల తొలగింపు వివాదం ముదురుతుంది. తమను తొలగించడం అన్యాయమని బాధితులు నిరసన తెలుపుతుంటే.. మరో అధ్యాపక బృందం వారిని తప్పు పడుతోంది. పాలక వర్గం తీసుకున్న నిర్ణయం సమంజసమైనదేనని చెబుతున్నారు.
పంతం.. పట్టుదల..తో ఆర్టీసీ కార్మికుల సమ్మె 47 వ రోజుకు చేరింది. ఒక వైపు వరుస చర్చలు.. మరోవైపు ఆందోళనలు.. ఇంకో వైపు కోర్టు వాదనలు ఎన్ని జరుగుతున్న సమ్మెకు మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు.
ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా పార్టీ నేతలు ఎవరు మాట్లాడినా కఠినంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ హెచ్చరించినట్లు తెలిసింది. పేద పిల్లల అభ్యున్నతి కోసమే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నామని ప్రభుత్వం చెబుతుంది.
టిడిపి అధినేత చంద్రబాబు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమిపై రెండు రోజులుగా సమీక్షలు జరుపుతున్నారు. నియోజకవర్గంల్లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి...
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి... కుల వివాదంపై విచారణ మొదలైంది. తనను కులం పేరుతో దూషించారంటూ ఉండవల్లి శ్రీదేవి ఫిర్యాదు చేయడంతో తుళ్లూరు పోలీసులు పలువురిపై...
తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. పాత, కొత్త నేతల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. కొత్తగా పార్టీలో చేరిన నేతలకు, పాత లీడర్లకు అస్సలు పొసగడం లేదు.
గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఎత్తివేయడంపై లోక్ సభలో నిలదీశారు కాంగ్రెస్ పార్టీ అధినేత రంజన్ చౌదరి. ఎందుకు అకస్మాత్తుగా భద్రతను తొలగించారో చెప్పాలని ప్రశ్నించారు. గాంధీ ఫామిలీకి మాజీ ప్రధాని వాజ్ పేయి....
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు జగన్ దృష్టికి రావడంతో సీఎం మండిపడ్డారు.
పాకిస్తాన్ చెరలో ఉన్న తెలుగు యువకుడు ప్రశాంత్ను క్షేమంగా భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత యువకుల అరెస్ట్పై వివరాలు ఇవ్వాలని ఇప్పటికే పాకిస్తాన్ను కోరిన...
జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన చడీచప్పుడు లేకుండా ముగిసిపోయింది. అలా వెళ్లారు... ఇలా వచ్చేశారు. అసలెందుకెళ్లారో... ఎందుకొచ్చేశారో కనీసం సమాచారమే లేదు.
హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో పై ఐటి అధికారుల దాడులు జరుపుతున్నారు. రామానాయుడు స్టూడియోస్ , సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఈ రోజు ( నవంబర్ 20న) ఉదయం...
టిటిడి పాలక మండలి కీలక నిర్ణయం తీసుకోనుంది. శ్రీ వారి సొమ్మును ఇక పై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్ డ్ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ బ్యాంకులో భద్రత లేని కారణంగా...
కృష్ణా జిల్లా నందిగామలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఓ వైపు రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల ఉపాధి లేక కూలీలు అల్లాడుతుంటే మరోవైపు దర్జాగా అక్రమ రవాణా సాగిపోతుంది.
మంత్రి కొడాలి నానిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. తిరుమల ఆలయం పై మంత్రి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు బీజేపీ అధికార ప్రతినిధి...