English | Telugu
అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే 80శాతానికి పైగా హామీలను నెరవేర్చామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదల పక్షపాతిగా వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు...
అక్షరాలా వందకు చేరువవుతోంది ఉల్లిగడ్డ రేటు. ప్రస్తుతం మార్కెట్ లో రూ.60 నుండి రూ.70 మధ్య పలుకుతున్న ఉల్లి రేటు రేపో మాపో 100 కు చేరటం ఖాయంగా కనిపిస్తోంది.
చంద్రబాబు రౌడీషీటర్లను.. మాఫియాను.. వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ ఛీప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. నాకే నోటీసు ఇస్తారా అంటూ పోలీసులను బెదిరిస్తున్నారని అన్నారు.
నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టి వస్తుందని ఒక నానుడి ఉంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కేఈ సోదరులపై సాగుతున్న ప్రచారాన్ని చూస్తే ఈ నానుడి గుర్తొస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిళ్ల కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై.. ఎంపీ సీఎం రమేష్, ఏపి బిజెపి, ఆర్ఎస్ఎస్ నేతలు కేంద్ర హోంమంత్రి...
టిడిపి అధినేత చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వైసిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వరుస పెట్టి నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
కేహెచ్ఆర్, ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. అదేంటి మాకు కేసీఆర్ తెలుసు.. కేటీఆర్ తెలుసు.. మరి ఈ కేహెచ్ఆర్ ఎవరా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
జాతీయ రహదారులపై తిరగాలంటే ఇక పై వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి. డిసెంబర్ 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారుతూ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టిడిపికి రాజీనామా చేసిన వంశీ జగన్ వెంట నడుస్తానని ప్రకటించారు. త్వరలోనే వైసీపీలో చేరతారని చెప్పారు.
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే విధంగా ఉంది ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో టిఆర్ఎస్ పరిస్థితి. జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ అంశం అధికార పార్టీలో కలకలం రేపుతూ ఉంది.
ధూళిపాళ్ల నరేంద్ర... గుంటూరు మిర్చిలా ఘాటున్న నాయకుడు... 1994 నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించి... డబుల్ హ్యాట్రిక్ ను తృటిలో మిస్సైన నేత...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై అంతర్జాతీయ ట్రిబ్యునల్ లో కేసులు నమోదు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి విదేశాంగ శాఖకు ఐదు దేశాలు సమాచారమిచ్చాయి.
నలుగురు ఒక దారిలో వెళుతుంటే.. ఆ దారి నాకెందుకు, నా దారి రహదారి అనుకునే వాళ్ళను చూశాము. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం కూడా అలానే...
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆర్టీసీ సమ్మెపై కోర్టు తీర్పు ఇచ్చి గంటలు గడుస్తున్నాయి అయినా ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. షరతులు లేకుండా తమను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని కార్మిక సంఘాలు...