English | Telugu
తాజాగా ఆనం చేసిన వ్యాఖ్యలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకరేపాయి. అందుకు తగ్గట్టే అధిష్ఠానం కూడా రామనారాయణరెడ్డి పై మండిపడింది. పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తూ..
ఏపీ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రశంసించారు. హ్యాట్సాఫ్ టూ కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. మహిళల రక్షణపై జగన్ మాట్లాడుతూ..
ఈ రోజు ఏపీ అసెంబ్లీలో జగన్ ప్రస్తావిస్తూ మహిళల పై అత్యాచారం కేసులో 21 రోజులోనే ఉరిశిక్ష పడేలా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. వారం రోజుల్లోనే విచారణ పూర్తి చేసేలా ఆయన ఈ చట్టం ఉంటుందన్నారు.
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెద్దలు. కక్కు సంగతేమో కానీ పీటల దాకా వచ్చిన పెళ్లి మాత్రం ఓ ప్రబుద్ధుడు నిర్వాకంతో ఆగిపోయింది. ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని మరో అమ్మాయితో పెళ్లికి రెడీ కావడంతో చితక్కొట్టి...
కామారెడ్డి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భిక్కనూరు మండలం జంగంపల్లి దగ్గర వేగంగా దూసుకొచ్చిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.
బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబం వైసీపీలో చేరబోతోంది అనే వార్త హల్ చల్ చేస్తొంది. విషయమేమిటంటే గంగరాజ్ చేరడం లేదు, ఆయన కుమారుడు రంగరాజు, గోకరాజు సోదరుడు నరసింహరాజు...
కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. బైపోల్స్ నిర్వహించిన 15 స్థానాలకు గాను 11 చోట్ల బిజెపి అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ రెండు చోట్ల జేడీఎస్...
సీఎం నివాసాల ఆధునికీకరణకు సంబంధించి జారీ చేసిన మరి కొన్ని జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే 3 కోట్ల రూపాయల విలువ చేసే పనులు రద్దు చేయగా తాజా రద్దుతో ఆ మొత్తం 7 కోట్లకు చేరింది.
ఇటీవల తాడేపల్లి ఎమ్మెల్యే శ్రీదేవి తలనొప్పిగా మారిన కుల వివాదం ఇప్పుడు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి చుట్టుకొంది. అతి చిన్న వయస్సులోనే జరిగిన క్యాబినెట్ లో డిప్యూటీ సీఎం గా పుష్పశ్రీవాణికి కుల వివాదం పెద్ద తలనొప్పిగా తయారైంది.
ఉల్లిపాయ తరిగితేనే కాదు,ఉల్లి కొనుగోలుకు వెళ్తే కూడా ప్రాణాలు కోల్పోతున్నారు కొందరు. రోజు రోజుకూ పెరుగుతున్న ఉల్లి ధరలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మార్కెట్ లో కిలో ఉల్లి 100 రూపాయలు దాటడంతో...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. నిరంతరం జనంలో తిరుగుతూ అధికార పార్టీని టార్గెట్ గా విమర్శల దాడి పెంచారు. వైసీపీ నుంచి...
దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు చూసుకుంటే జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో మంచు కురుస్తోంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్ లో పొగ మంచు కురుస్తూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి....
ఆరు దశాబ్దాల పౌరసత్వ చట్టంలో సవరణలకు రంగం సిద్ధమైంది. పౌరసత్వ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. నేడు చర్చించి బిల్లుకు ఆమోదం తెలపాలని నిర్ణయించినట్లు...
కర్ణాటకలో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి కర్ణాటక పైనే ఉంది. నేతలు టేన్షన్ తట్టుకోలేకపోతున్నారు. యడియూరప్ప ధర్మస్థలంలోని మంజునాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు....
ఏపీలో ఇప్పుడంతా రంగుల రాజకీయం నడుస్తోంది. తెలుగుదేశం హయాంలో అక్కడక్కడా స్థానిక నేతల అత్యుత్సాహంతో వాటర్ ట్యాంక్ లు ఆధునీకరించిన స్మశానాల ప్రహరీలకు పసుపు రంగు పులిమి వేశారు. ఇక వైసీపీ....