English | Telugu
పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు ఢిల్లీని తాకాయి. జామియా నగర్ లో బస్సును తగలబెట్టారు ఆందోళనకారులు. మూడు బస్సులతో పాటు కార్లకు నిప్పంటించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను...
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్ వద్ద వెంకటేష్ అనే యువకుడు హంగామా సృష్టిస్తూ కాల్ మనీ వివాదం తెర పైకి తీసుకువచ్చాడు. తనను గోపాలం సాంబశివరావు అనే వడ్డీ వ్యాపారి అధిక వడ్డీ పేరుతో వేధిస్తున్నాడని..
ఓ కుటుంబంలోని సభ్యులందరూ దొంగలే. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలే వాళ్ల టార్గెట్ గా ఎంచుకుంటున్నారు. కొంతకాలంగా గ్రేటర్ హైదరాబాద్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా దొంగతనాలు చేస్తున్న గాయత్రి గ్యాంగ్ ఎట్టకేలకు...
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్యాచారానికి గురైన సమత కేసును పోలీసు లు ఈ నెల 16న చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు లో..
రాయలసీమలో ప్రత్యర్ధులను దెబ్బకొట్టాలంటే ముందుగా ఆర్ధిక మూలాలపై గురిపెడతారు. పొలాల్లో పంటలను ధ్వంసం చేస్తారు. చీనీ చెట్లను నరికేస్తారు. అలా, ఆర్ధికంగా..
జేసీ దివాకర్ రెడ్డి... ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన సీనియర్ పొలిటీషియన్... సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేసి... కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ముద్రపడ్డ జేసీ...
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు పదవీ కాలం త్వరలో ముగియనుంది. దాంతో, తన రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయాలని కేకే కోరుకుంటున్నారు.
వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో ఏపీకి నాలుగు, తెలంగాణకి రెండు రానున్నాయి.
పన్నెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యాచారం కేసు మరోసారి తెరమీదికొచ్చింది. ఆయేషామీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం నిర్వహించాలని సీపీఐ నిర్ణయించింది.
రాహుల్ గాంధీ రేప్ ఇన్ ఇండియా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ వ్యాఖ్యల పై బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి
ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ రాజకీయం హస్తినకు చేరింది. శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి పై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు రాష్ట్ర బిజెపి నాయకులు.
రోజురోజుకు పెరిగిపోతున్న కోర్టు ధిక్కరణ కేసులపై హై కోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక సింగిల్ జడ్జి ముందు సుమారు 800 కోర్టు ధిక్కార కేసులున్నాయి.
సీఎం జగన్ కు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చింది టిడిపి. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడని మాటలను అన్నట్లుగా చెబుతూ సీఎం జగన్ సభను తప్పుదోవ పట్టించారని ఈ నోటీసుల్లో పేర్కొంది టిడిపి. నిన్న ( డిసెంబర్ 12న )...
నిర్భయ దోషుల ఉరిశిక్ష పై విచారణ ఈ నెల 18 కి వాయిదా పడింది. భద్రతా కారణాల దృష్ట్యా దోషులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే పటియాలా కోర్టు విచారించింది. దోషులకు త్వరగా ఉరిశిక్ష అమలు చేయాలంటూ పటియాలా...
అసంబ్లీలోకి వెళ్లకుండా టీడీపీ అధినేత చంద్రబాబును అడుగడుగునా అడ్డుకున్నా పట్టువీడని విక్రమార్కుడిలా ఆయన లోపలికి వెళ్లారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టినా ముందుకు...