English | Telugu
యూపీలోని ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మరణం పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులు కిరోసిన్ పోసి నిప్పంటించడంతో...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ లో అధికార వైసిపిని ప్రజా సమస్యల పై ఇరుకున పెట్టాలని టిడిపి భావిస్తుంటే టిడిపి ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని ప్రతి పక్ష హోదా లేకుండా..
ఏపీ బీజేపీకి భారీ షాక్ తగిలింది. సుదీర్ఘకాలంగా బీజేపీనే నమ్ముకుని, నిబద్ధతతో కాషాయ పార్టీలో కొనసాగుతోన్న మాజీ ఎంపీ గోకరాజు కుటుంబం వైసీపీ గూటికి చేరుతోంది. గోకరాజు సోదరులు నరసింహరాజు...
దిశ హత్యాచార ఘటన, నిందితుల ఎన్ కౌంటర్ పై NHRC బృందం విచారణ జరుపుతోంది. విచారణలో భాగంగా దిశ పేరెంట్స్ ను, సోదరిని NHRC ప్రశ్నించింది. దిశ ఫోన్ కాల్... పోలీసుల రియాక్షన్... ఇలా ఆరోజు అసలేం...
దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను పలువురు ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైనాసరే చట్ట ప్రకారమే చేయాలని... న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే శిక్షించాలని కోరుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నిందితులను...
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దిశ రేప్ అండ్ మర్డర్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో ప్రజాగ్రహం చల్లారినా... న్యాయ వ్యవస్థ నుంచి పోలీసులు విచారణను....
టీడీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నుండి ముఖ్య నేతలు వలస పోతున్నారు. కారణాలేమైనప్పటికీ ముఖ్య నాయకులు అటు బీజేపీ లోకి లేదా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి లోకి..
దిశ హత్యాచార ఘటన తో దేశం మొత్తం ఏకమై నిందితులకు వెంటనే కఠిన శిక్ష విధించాలని నినదించిన విషయం తెలిసిందే. కారణమేదయినా కానీ దిశ కేసులో నిందితులను నిన్న తెలంగాణ పోలీసులు..
సింహపురి వైసీపీలో మరోసారి కలకలం రేగింది. ఇంతకుముందు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి వెంకట్ రెడ్డి... కాకాని గోవర్దన్ రెడ్డి మధ్య రగడతో నెల్లూరు వైసీపీలో ఆధిపత్య పోరు బయటపడగా..
తెలంగాణ లో టిఆర్ఎస్ ఎంఐఎం పార్టీల మధ్య ఉన్న బంధం అందరికి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ రెండు పార్టీల మధ్య ఉన్న సీక్రెట్ అండర్ స్టాండింగ్ కూడా..
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై పలువురు న్యాయ నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. దిశ కేసులో టెక్నికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దొరికిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పినప్పటికీ..
దిశ రేప్ అండ్ మర్డర్ ఇన్సిడెంట్ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. సీపీ సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఘటన జరిగిన నాటి నుంచి నిందితులు ఎన్ కౌంటర్ అయ్యేవరకూ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి ఢిల్లీలో చుక్కెదురైనట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగానే అపాయింట్ మెంట్ తీసుకుని ఢిల్లీ వెళ్లినా...
2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడం... మరోవైపు దశబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీలో స్వయంగా తానే ఓడిపోవడంతో... అటు ప్రత్యర్ధుల నుంచి... ఇటు సొంత..
దిశా కేసు నిందితులను నిన్న పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. దింతో దిశకు న్యాయం జరిగిందని దేశం మొత్తం పోలీసులను ప్రశంసిస్తున్నారు. ఐతే అదే సమయంలో గత కొంత కాలంగా హత్యాచారాలకు గురైన..