English | Telugu
తెలంగాణలో వైన్షాపులు ఓపెన్ చేస్తున్నారంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఉప్పల్ విజయపురి కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని....
కర్నూలు జిల్లాలో ఈ రోజు 3 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. కర్నూలు నగరం రోజా వీధి, అవుకు, బనాగనిపల్లె పట్టణ కేంద్రాలలో ఒక్కొక్కటి చొప్పున 3 కేసులు నిర్ధారణ అయ్యాయి..
క్వారంటైన్లో ఉన్న తబ్లిగ్ జమాత్ సభ్యులు తమపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నారన్న నర్సుల ఆరోపణలు నిజమేనని ఘజియాబాద్ పోలీసు తేల్చారు. ఢిల్లీలో జరిగిన తబ్లిగ్ జమాత్కు హాజరైన పలువురు సభ్యులు కరోనా వైరస్ సోకడంతో వారిని పలుచోట్ల క్వారంటైన్కు తరలించిన విషయం తెలిసిందే. వీరిలో ఆరుగురిని ఘజియాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు.
కరోనా వైరస్పై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలను వెలగించాలని ప్రధాని మోదీ శుక్రవారం వీడియో సందేశం ఇచ్చారు...
మానవాళి మనుగడ కోసం చేపడుతున్న లాక్ డోన్ కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు తనదిగా భావించాలని అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ పేర్కొన్నారు. చివరి రోజు వరకు...
కరోనా పాజిటివ్ సోకి మృతిచెందిన వ్యక్తి ప్రాంతాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ లోని ప్రజలలో ధైర్యంనింపేందుకు ఆ ప్రాంతంలో ఆయన పర్యటించారు.....
నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశాలకు హాజరైన వారిలో అత్యధికులు ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన వారిని క్వారంటైన్లో ఉంచినట్లు కేంద్ర హోం శాఖ....
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్ధం తమిళ సర్కార్ సరికొత్త ఆలోచన చేసింది. ప్రతి ఇంటికి చేరే విధంగా....
ఏపీ లో కొత్తగా 16 కరోనా పొజిటివ్ కేసులు నమోదైయ్యాయి. కృష్ణా జిల్లాలో 4, కడప 4, గుంటూరు 3, కర్నూల్ 3, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో పొజిటివ్ కేసు నమోదు అయింది. దీంతో ఏపీ లో మొత్తం కరోనా పొజిటివ్....
మర్కజ్కు హాజరైన వారికి కరోనా వైరస్ సోకడంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. గడిచిన నాలుగురోజుల్లో సంభవించిన మరణాల్లో ఢిల్లీ మర్కజ్కు వెళ్లివచ్చిన వారే. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన 11...
ఇదే యోగ సిద్ధాంతం యొక్క ప్రాథమిక నియమము... మనం మన సంకల్ప శక్తిని వైరస్ ఈ భూమిని వదిలి వెళ్లాలని విడుదల చేయబోతున్నాం...ఆ విడుదలైన శక్తి అదే వాస్తవాన్ని మోసుకొస్తుంది...
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం చేగూర్ గ్రామాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సైబరాబాద్ సీ.పీ సజ్జనార్ లు సందర్శించారు. చేగూర్ గ్రామానికి చెందిన 62 ఏళ్ల మహిళ కరోనాతో నేడు ఉస్మానియా...
ఈ నగరానికి ఏమయింది ? థియేటర్లలో ఈ యాడ్ చూసినపుడు..ఏం కాలేదులే తీసెయ్యండయ్యా అని అనుకున్న వారు అనేక మందున్నారు..మరిప్పుడు.. ఈ నగరానికి ఏమైంది?..కరోనా వచ్చి కర్ఫ్యూ కోరల్లో కొట్టుమిట్టాడుతోంది.....
దేశంలో గత 24 గంటల్లో 336 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2301కి చేరగా వీటిలో 647 కేసులకు తబ్లీగి జమాత్తో సంబంధం వున్న వారివి. అయితే ఇప్పటి వరకూ 56మంది...
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఆందోళనకరంగా పెరుగుతూనే వుంది. ఈ రోజు ఇద్దరు మృతి చెందారు. ఒకరు షాద్నగర్కు చెందిన వారు కాగా మరొకరు సికింద్రాబాద్కు చెందినవారు.....