English | Telugu
విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నారంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అయనను పార్టీలో చేర్చుకోవడం పై ఎంపీ విజయ్ సాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ అభ్యంతరం చెప్పడంతో గంటా చేరిక ఆగిపోయిందని...
ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజాకి వైసీపీలో పవర్ తగ్గిపోతోందా?.. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా, ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలోనే పవర్ చూపించలేకపోతున్నారా?..
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తుళ్లూరు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు కేసులో స్టే ఎత్తేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, వారంలోగా స్టేపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సుప్రీం సూచించింది.
విజయవాడ కనకదుర్గగుడి పాలకమండలి సభ్యురాలు నాగవరలక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. అక్రమ మద్యం రవాణా కేసులో నైతిక బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పాలకమండలి ఛైర్మన్కు పంపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పోస్టు విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీటీడీ నూతన ఈవోగా ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్రెడ్డిని నియమించే అవకాశాలున్నట్లు తెలిసింది.
తిరుపతి లోక్ సభకు త్వరలో జరగనున్న ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అమలాపురం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ధ్వజమెత్తారు.
దేశ వ్యాప్తంగా యూపీలోని హత్రాస్ ఘటన పై ఒక పక్క నిరసనలు వెల్లువెత్తుతుండగా మరో పక్క అక్కడ హత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్క హత్రాస్ ఘటనపై నిరసన వ్యక్తం అవుతున్న సమయంలోనే...
ఆంధ్రాలో మంత్రి పదవులు రాలేదని కొద్దికాలం కుమిలిపోయిన సీనియర్లు, ఇప్పుడు ఆ పదవులు రాకపోవడమే మంచిదన్న భావనలో ఉన్నారు. పదవులివ్వకుండా జగనన్న తమ పరువు కాపాడారని సంతోషిస్తున్నారట.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కసరత్తు మొదలయింది. తెలంగాణలో అసెంబ్లీ, మునిసిపల్, జడ్పీ-ఎంపీటీసీ ఎన్నికలన్నీ అయిపోగా, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు మాత్రమే మిగిలిపోయాయి.
తెలంగాణలో తరుచూ ఎన్నికలు వస్తే బాగుండని ప్రజలు, ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎవైనా ఎన్నికలు ఉంటే తప్ప ప్రభుత్వం సమస్యలపై స్పందించడం లేదు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు కాలికి గాయాలయినట్లుగా తెలుస్తోంది. నిన్న రాత్రి హిమాన్షును చికిత్స కోసం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు.
మూడు సంవత్సరాలకు పైగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను అక్కడి నుండి తప్పించి హెల్త్, మెడికల్ మరియు కుటుంబసంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది.
వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ సర్కార్ పై నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.
భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్ ను మిత్ర దేశంగా, ప్రధాని మోదీని మిత్రుడిగా పలుమార్లు అభివర్ణించిన ఆయన.. తాజాగా వాతావరణ కాలుష్యానికి భారత్ కారణం అని...