English | Telugu
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నాయకులు నరసన్నపేట పోలీస్ స్టేషన్లో కృష్ణదాస్పై ఫిర్యాదు చేశారు.
రాజకీయాల్లో హత్యలుండవు. అన్నీ ఆత్మహత్యలేనన్నది, తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మౌనం స్పష్టం చేస్తోంది. ఒకవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇంకోవైపు దెబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముంచుకొస్తున్నా...
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా సోకిన వ్యక్తి చికిత్స పూర్తైన తరువాత కూడా కొద్ది రోజులు ఐసోలేషన్ లో ఉండాలని నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇప్పుడు ఉత్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే కాదు. 'మహాత్మాగాంధీ జగన్మోహన్రెడ్డి' కూడా! అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన మహాత్ముడు, మళ్లీ పులివెందులలో జగనన్న రూపంలో జన్మించారు.
పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో పోటీపై అధికార టీఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు కనిపిస్తోంది. గత శాసన మండలి ఎన్నికల ఫలితాలు, ఉద్యోగుల వైఖరి, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ బరిలో ఉండకపోవడమే బెటరని కొందరు నేతలు చెబుతుండగా..
ఇది కౌరవుడి సినిమాలోని సాంగ్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ పాట అప్పట్లో హిట్టైంది. ఈ పాటలోని అంతా నా ఇష్టంలా ఇప్పుడు ఏపీలో కొందరు వ్యవహరిస్తున్నారు.
అధికారుల సంఘాలు ఉన్నాయా? దుప్పటి ముసుగేసుకుని పడుకున్నాయా? లేక పాలకులిచ్చే పోస్టింగులకు ఆశపడి భయపడుతున్నాయా? నోరుతెరిస్తే ఎక్కడ శంకరగిరిమాన్యాలు పట్టిస్తుందేమోనని నిలువునా వణికిపోతున్నాయా?
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ మృతురాలి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ కలిశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు యూపీ పోలీసులు రాహుల్, ప్రియాంకతో పాటు మరో ముగ్గురికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొంత మంది పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లతో వారి ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న కొంత మంది స్నేహితులకు మెసేజ్ చేసి డబ్బులు పంపమని మోసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి స్థానిక వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎట్టకేలకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి అనుమతి లభించింది. అయితే వీరితో పాటు మరో ముగ్గురికి మాత్రమే పోలీసులు అనుమతినిచ్చారు.
గ్యాంగ్ స్టర్ నయీం కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. నయీం కేసులో 25 మంది పోలీసులకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్చిట్ ఇచ్చింది. నయీంతో సంబంధాలున్నట్లు 25 మంది పోలీసులు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను అక్రమ కట్టడమని ఆరోపిస్తూ జీవీఎంసీ అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని సబ్బం హరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్ లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. గత 24 గంటలలో కొత్తగా 79,476 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 64,73,545 కి చేరింది.
టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసిపి నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం సహజమే. అయితే ఒకరిద్దరు మంత్రులు మాత్రం అభ్యంతరకర భాషను ఉపయోగించడం కూడా చూసాం. అయితే తాజాగా సౌమ్యుడిగా పేరు ఉన్న ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణ దాస్...