English | Telugu
గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వం చేస్తున్న వరద సాయంపై ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు అడగకముందే వరద సాయం కోసం 550 కోట్ల రూపాయలను ప్రకటించామని చెప్పారు.
జగనన్న సర్కారుకు శ్రమదానం చేస్తున్న ఉద్యోగ సంఘాల పాతివ్రత్యానికి, ఇప్పుడు పెద్ద పరీక్ష వచ్చి పడింది. ఒక్క డీఏను విడతల పద్ధతిలో ఇచ్చినందుకే, జగనన్న సర్కారుకు శతకోటిదండాలు పెట్టి...
ఆయన జగద్గురువే కాదు. ‘జగన్గు’రువు కూడా. ఆ రెండేకాదు. లోకరక్షకుడు. అంతకంటే ముందు విశాఖ రక్షకుడు కూడా! ఆ స్వామివారు అక్కడ నడయాడుతున్నందుకే, విశాఖ శత్రుదుర్భేద్యంగా మారింది.
తెలంగాణలో సంచలనం స్పష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు లంచం డిమాండ్ కేసులో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. కోటి పది లక్షల లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి..
ఎన్నికల విధులలో ఉన్న అధికారులకు, పోలీసు అధికారుల మధ్య పరస్పర అవగాహన, సమాచార మార్పిడి, సహకారం ఉన్నప్పుడే ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించగలరని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి అన్నారు.
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఒకప్పటి ఆమె అనుచరుడు, ఆ పార్టీ బహిష్కృత నేత సందీప్ తాజాగా చేస్తున్న ఆరోపణల పై తీవ్ర దుమారం రేగుతోంది.
హోరాహోరీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో మహా ఘట్ బంధన్ కూటమికే ఆధిక్యం కనిపిస్తోంది.
అసోంలోని నీలాచల కొండల్లో కొలువైన కామాఖ్య దేవి ఆలయానికి 20కిలోల బంగారం విరాళంగా ఇచ్చారు ముకేష్ అంబానీ దంపతులు. దేశంలోని శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవికి బంగారం విరాళం ఇస్తామని...
అనకాపల్లి మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి జీవీఎంసీ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోందా? కిషన్ రెడ్డి, బండి సంజయ్ వర్గాలుగా నేతలు విడిపోయారా? పార్టీ నేతల వలసల వెనక ఆయన హస్తం ఉందా?.
రేషన్ షాపు టైమింగ్స్ దగ్గర నుండి.. సరుకుల కొలతలు, తూకం పైన ప్రశ్నించిన ఇద్దరు వ్యక్తుల పై ఒక రేషన్ షాప్ డీలర్ భర్త దాడి చేయడమేకాక ఏకంగావారి తలలు పగలగొట్టడం తో కలకలం రేగింది.
తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన దుబ్బాక ఉప ఎన్నిక ముగియడంతో ఇప్పడు పార్టీలన్ని గ్రేటర్ హైదరాబాద్ పై ఫోకస్ చేశాయి. వారం రోజుల్లోనే గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో నేతలు దూకుడు పెంచారు.
గుంటూరు జిల్లా తాడికొండ రాజకీయాల్లో గంటకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆ పార్టీ బహిష్కృత నేత సందీప్ మధ్య కొంత కాలంగా సాగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ జనసేన నుండి బయటకు వచ్చిన తరువాత కొంత కాలంగా సైలెంట్ గా ఉండి పోయారు. అయితే తాజాగా బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకే ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తమిళనాడులో పార్టీ బలోపేతంపై సీరియస్ గా దృష్టి సారించింది బీజేపీ. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.