తిరుపతిలో వైసీపీకి షాకే.. తేల్చేసిన ప్రీపోల్ సర్వే? వామ్మో జగన్ పాలనపై ఇంత వ్యతిరేకతా !
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై ఇటీవల కొన్ని సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో తెలుగు దేశం పార్టీకే లీడ్ ఉందని తేలిందట. జగన్ రెడ్డి ఏడాదిన్నర పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేల్లో వచ్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, యువత, రైతులు, దళితులు .. చివరకి మందుబాబులు కూడా వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది.