Publish Date:Mar 16, 2026
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసు కుంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈరోజు సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో జరిగింది. విచారణ సందర్భంగా కేసుకు సంబం ధించిన అన్ని పత్రాలు, వివరాలను నిందితులకు అందజేశామని సీబీఐ అధికారులు కోర్టుకు తెలియజేశారు.ఈ సందర్భంగా కేసు వివరాలు తమ కు అందినట్లుగా అఫిడవిట్ దాఖలు చేయాలని నిందితుల తరుపు న్యాయవాదు లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే సీబీఐ అందజేసిన కేసు పత్రాలను పూర్తిగా పరిశీలించేందుకు కొంత సమయం అవసర మని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. నిందితుల అభ్యర్థ నను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు ఈ నెల 19వ తేదీ లోపు కేసు వివరాలు అందినట్లు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను గురువారం వరకు వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత పొందిన నేపథ్యంలో ఈ కేసు విచా రణపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/viveka-murder-case-36-215613.html
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మాదాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ అనుకూల ప్రచారం.. లాస్ ఏంజిల్స్లో సులేమానీ బంధువుల అరెస్ట్
దక్షిణ బ్రెజిల్లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా తన సైనిక నాయకత్వంలో అనూహ్య మార్పులు చేపట్టింది.
ప్రేమిస్తున్నానని వెంటప డ్డాడు... పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సినిమా తరహాలో యువతిని నమ్మించి ప్రేమ బుట్టలో పడేశాడు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్పేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది.