Publish Date:Jul 29, 2013
కేంద్ర తెలంగాణకు అనుకూలంగా సంకేతాలు ఇస్తున్న నేపధ్యంలో ఇప్పుడు త్యాగాలు చేయడం సీమాంద్ర ప్రజల వంతు అయింది.. గతంలో ఓ మహిళ డిఎస్పీ రాజీనామ చేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది..ఇప్పుడు మరోసారి అంలాటి రాజీనామనే తెర మీదకు వచ్చింది.రాష్ట్ర విభజనను నిరసిస్తూ డిఐజి ఇక్బాల్ రాజీనామ చేశారు.
తెలంగాణ పై నిర్ణయం తీసుకునే క్రమంలో భాగంగా రాయలసీమను విభజించే ప్రయత్నం కేంద్రం చేస్తుండటంతో అందుకు నిరసనగా ఇక్బాల్ రాజీనామ చేశారు. సిన్సియనర్ ఆఫీసర్గా మంచి పేరున్న ఇక్బాల్కు ఇంకా 5 సంవత్సరాలకు పైగా పదవీ కాలం మిగిలే ఉంది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన ఇక్బాల్ ఇటువంటి నిర్ణయం తీసుకోవటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dig-iqbal-resigns-36-24697.html
మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన డల్లాస్ తెలుగు డయాస్సోరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం వద్దకు పెద్ద సంఖ్యలో అమెరికాలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలే కాకుండా తెలుగువారు కూడా వచ్చారు.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.
అప్పన్న ఫ్యామిలీకి సేవాభావంతో రూ.50 వేల చెక్కు అందించినట్టు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు.
హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయని వాటిని సహించేది లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
కుల్సుంపూర్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ సునీల్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సస్పెండ్ చేశారు.
భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లిపై కీలక ప్రకటన చేశారు.
విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు.
గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వల్ల రాష్ట్రం దశ డా మారుతుందనే చర్చ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
ఇండిగోలో అసలు సమస్య ఏంటి అని చూస్తే కొత్త పైలట్ డ్యూటీ రూల్స్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తిరుమల పరాకామణి కేసు నిందితుడు రవికుమార్ తప్పు అంగీకరిస్తూ వీడియోను విడుదల చేశారు.