తిరుమల పరాకామణి కేసు నిందితుడు రవికుమార్ తప్పు అంగీకరిస్తూ వీడియోను విడుదల చేశారు. చేసిన మహా పాపానికి ప్రాయిశ్చితంగా నా ఆస్తిలో 90% స్వామి వారికి ఇవ్వాలని భావించాని తెలిపారు. నేను మా కుటుంబం అనుకున్న విధంగానే నా ఆస్తి స్వామి వారి పేరిట రాసామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అనేక కట్టుకథలు అల్లుతున్నారు… నాపై ఎవరో ఒత్తిడి తెచ్చారని, నా ఆస్తులు రాసుకున్నారని ప్రచారంలో వాస్తవం లేదని రవి కుమార్ తెలిపారు.
నన్ను కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, వారిపై కేసులు కూడా పెట్టాని తెలిపారు. నాపై చాలా అసభ్యకరమైన ఆరోపణలు చేశారు, ప్రైవేట్ పార్ట్ లో శాస్త్ర చికిత్స చేసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు…ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధ నుంచి ఇప్పటికీ కోలుకోలేకున్నామని న్యాయస్థానం ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించిన అందుకు నేను సహకరిస్తాని తెలిపారు. నేను చేసింది మహా పాపం, బాధపడని రోజంటూ లేదని ఆయ వాపోయారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-parakamani-36-210620.html
భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లిపై కీలక ప్రకటన చేశారు.
విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు.
గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వల్ల రాష్ట్రం దశ డా మారుతుందనే చర్చ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
ఇండిగోలో అసలు సమస్య ఏంటి అని చూస్తే కొత్త పైలట్ డ్యూటీ రూల్స్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శనివారం పరిశీలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు
ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం వేళ టికెట్ల ఛార్జీలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది.
తెలంగాణలోని తాటిపల్లి గ్రామ సమీపంలోని మహరాష్ట్ర కుచెందిన థరూర్ గ్రామ వద్ద వార్దా నది వద్ద పులి అడుగు జాడలను గమనించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
బీహార్ సర్కార్ పాట్నాలో టీటీడీ ఆలయం నిర్మాణానికి అంగీకరించింది.
మార్కెట్ విలువ పది లక్షల రూపాయల కంటే తక్కువ ఆస్తల రిజిస్ట్రేషన్ ఫీజును వంద రూపాయలు గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా వారసత్వ ఆస్తుల, భూముల రిజిస్ట్రేషన్ ను సులభతరం చేయడం వల్ల దాదాపు 3,9 లక్షల మంది భూమి యాజమాన్య హక్కులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయని అంటున్నారు.