English | Telugu
బిగ్ బాస్ సీజన్ సెవెన్ అనగానే అందరికి గుర్తొచ్చే మొదటి పేరు పల్లవి ప్రశాంత్.. అలా అందరి చేత ప్రశంసలు అందుకున్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి టీవీ అభిమానులందరికి తెలుసు...
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1135 లో... శైలేంద్రని రంగా తీసుకొని సరోజ ఇంటికి వెళ్తుంటాడు. అప్పుడే దారిలో రంగాని పలకరిస్తూ వెళ్తుంటారు. వాళ్ళ మాటల్లో రంగానే అతను రిషి కాదని క్లారిటీకి వస్తాడు. బుజ్జి ఆటో తీసుకొని వస్తాడు. సర్ అందులో సరోజ ఇంటికి వెళదాం.. ఇక్కడ పక్కనే అని రంగా అనగానే అవసరం లేదని శైలేంద్ర అంటాడు. వెళదామన్నారు ఏదో అడగాలన్నారు అని రంగా అనగానే.. ఏం లేదు నాకు నువ్వు రంగావి మంచివాడివి అన్న నమ్మకం వచ్చింది. వాళ్ళకి అమ్మాయి నచ్చిందని చెప్పండి అని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత శైలేంద్ర వసుధార ఫోటో రంగాకి బుజ్జికి చూపించి ఈవిడ మీకు తెలుసా అని అడుగుతాడు. చెప్పొద్దంటూ బుజ్జికి రంగా సైగ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు తెలియదంటారు. దాంతో శైలేంద్ర అక్కడ నుండి వెళ్లిపోతాడు.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -470 లో... కళ్యాణ్ అప్పు పైన ప్రేమని ఒక పేపర్ లో రాస్తాడు. నన్ను కలవడానికి ఇష్టపడడం లేదు.. అలాంటిది తను నా ఇష్టమని చెప్తే ఎలా వింటుందని రాసి ఆ పేపర్ ని విసిరేస్తాడు. అది రాజ్ చూస్తాడు. ఆ పేపర్ తీసుకొని చదువుతాడు. అందులో అప్పు పైన కళ్యాణ్ పెంచుకున్న ప్రేమని చదివి రాజ్ షాక్ అవుతాడు. మనసులో ఇంత ప్రేమని పెట్టుకొని స్నేహమని అంటున్నావా.. నీ ప్రేమని బయటకు తీస్తా.. నీ ప్రేమని గెలిపిస్తానని రాజ్ అనుకుంటాడు.
బిగ్ బాస్ (Bigg Boss) షోకి ఎంత క్రేజ్ ఉందో.. కాంట్రవర్సీలు కూడా దాని చుట్టూ అదే స్థాయిలో ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఈ షో ఉండదని.. ఇందులోని కంటెస్టెంట్ లు హద్దుమీరి ప్రవర్తిస్తుంటారని, అందుకే ఇలాంటి షోలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసేవారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా హిందీ బిగ్ బాస్ పై ఇటువంటి విమర్శలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు బెడ్ మీద రొమాన్స్ చేసుకుంటున్న వీడియో లీక్ కావడం సంచలనంగా మారింది.
దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది.
అప్పట్లో సోషల్ మీడియాలో పరువు హత్యతో ఫేమస్ అయిన అమృతని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారంట బిబి టీమ్. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14వ తేదీన జరిగిన ప్రణయ్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మిర్యాలగూడకు రియల్ వ్యాపారి మారుతీ రావు కూతురు అమృత, ఇదే పట్టణానికి చెందిన దళితుడు ప్రణయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు....
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -104 లో.. కార్తీక్ తో మాట్లాడింది దీప గుర్తుకుచేసుకుంటుంది. ఈ కార్తీక్ బాబు.. ఏ నిర్ణయం తీసుకుంటాడో నాకు భయంగా ఉందని దీప అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని దీపతో కార్తీక్ అంటాడు. ఇంట్లో శౌర్య ఉందా అని కార్తీక్ అడుగుతుంది. లేదు సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళిందని దీప చెప్తుంది. మంచి పని చేసిందని కార్తీక్ అంటాడు. ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నారు.. ఏంటని దీప అడుగుతుంది. స్వప్న బాధ్యతలు నాకు అప్పజెప్పావు కదా ఇప్పుడు స్వప్న ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను.. ఏం అంటావని కార్తీక్ అనగానే.. దీప షాక్ అవుతుంది.
బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు. తెలుగులో మొట్టమొదటి సీజన్ 1 జూలై 16 ప్రారంభం కాగా.. రెండో సీజన్ జూన్ 10 ప్రారంభమైంది. ఇక మూడో సీజన్ జూలై 21న ప్రారంభ అయ్యింది. ఇక సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. నాలుగో సీజన్ ఏడో సీజన్ వరకూ సెప్టెంబర్లోనే బిగ్ బాస్ ప్రారంభమవుతుంది....
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -156 లో.. సీతాకాంత్ ఆఫీస్ స్టాఫ్ తో కలిసి లంచ్ చేస్తుంటాడు. అక్కడ పక్కనే కూర్చొని ఉన్నా రామలక్ష్మిని ప్రేమగా చూస్తాంటాడు. అది చూసి నమిత తననే చూస్తున్నాడని అనుకొని సిగ్గుపడుతుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఫోన్ మాట్లాడుతు.. వెళ్ళిపోతే నమిత కూడా వెనకాలే వెళ్తుంది. సీతాకాంత్ పక్క నుండి పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే.. ఏంటి సర్ అక్కడ అలా చూసి ఇక్కడికి వచ్చాకా ఇలా చేస్తున్నారని నమిత అడుగుతుంది. నిన్ను చూడడమేంటి నా భార్య రామలక్ష్మిని చూసాను.. నా మనసంతా తనపై ప్రేమ ఉందని సీతాకాంత్ అంటాడు.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1134 లో.. శైలేంద్ర తను చూసింది వసుధారనో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి టీ షాప్ దగ్గరకి వెళ్తాడు. అక్కడ ఎవరు ఉండరు మరొకవైపు వసుధార తప్పించుకుంటుంది. రౌడీలు మళ్ళీ తప్పించుకుందంటూ టీ తాగుదాం పదండి అంటూ టీ షాప్ దగ్గరకి వెళ్తారు. ఇక అక్కడే ఉన్నా శైలేంద్ర పాండు గాడికి ఫోన్ చేసి వసుధారని చంపేశాడో లేదో కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ చేస్తాడు. పాండు ఫోన్ లిఫ్ట్ చేసి నేను కాకినాడలో కాజా కోసం వెళ్ళానని చెప్తాడు. అప్పుడే శైలేంద్ర, పాండు లు ఒకరికొకరు ఎదరుపడతారు.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -469 లో.. ఇందిరాదేవి అపర్ణ లు రాజ్ , కావ్యల శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. వీళ్ళేంటి ఇంకా రావడం లేదని అపర్ణ అనగానే.. ఇద్దరు డిన్నర్ అయిపోయాక సరదాగా తిరిగి వస్తారేమోనని ఇందిరాదేవి అంటుంది. ఇన్ని రోజులు చాలా పెద్ద తప్పు చేసాను అత్తయ్య.. కావ్యని అపార్ధం చేసుకొని బాధపెట్టాను ఇక నుండి నా కోడలు సంతోషం కోసం ట్రై చేస్తానని అపర్ణ అనగానే ఇందిరాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. మరొకవైపు మరుసటి రోజు ఉదయం.. రాజ్ నిద్ర లేచి కావ్య నుదుటిపైన ముద్దుపెట్టి తను కిందకి వెళ్తాడు. అక్కడ ఒకతను వచ్చి.. సర్ అరెంజ్మెంట్స్ ఎలా ఉన్నాయని అడుగుతాడు. నీ మొహంలా ఉన్నాయ్ తనని భయపెట్టమంటే నా పక్క నుండి వెళ్లి నన్ను భయపెట్టావని రాజ్ అంటాడు.
కొందరికి పొద్దున్నే పేపర్ చదివే అలవాటు ఉంటుంది. మరికొందరు పేపర్ తో క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్ చేస్తుంటారు. కొందరు సాయంకాలం స్నాక్స్ కోసం మిర్చి బజ్జీల బండి వారు వాడుతుంటారు. అయితే వాటితో పాటు ఇంట్లో వాడుకుంటారు. అయితే ఓ సెలెబ్రిటీ దాంతో చీర చేపించుకొని ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసింది. తనే యాంకర్ వింధ్య విశాఖ.
ప్రస్తుతం యూట్యూబ్ లో తెలంగాణ భోనాలు, కల్కి, ఎస్ ఎస్ రాజమౌళి మోడ్రన్ మాస్టర్స్, నాని మూవీ గుర్తుందా శనివారం లాంటివి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -468 లో.. రాజ్, కావ్య రెస్టారెంట్ కి వెళ్తారు. కావ్యని రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చోబెట్టి.. రాజ్ ఆ హోటల్ మేనేజర్ దగ్గరకు వెళ్తాడు. చెప్పిందంతా గుర్తుంది కదా.. కేక్ టైమ్కి రావాలి. ఆ తర్వాత ఫుడ్.. తేడా రాకూడదని రాజ్ అంటాడు. సరే సర్ మీకెందుకు సర్.. మొత్తం నేను చూసుకుంటాను కదా.. మీరు వెళ్లండి కూర్చోండని అతను అంటాడు. అదే డైలాగ్ వాడతాడు రాజ్ జాగ్రత్తలు చెప్పిన ప్రతిసారీ. దాంతో రాజ్ కోపంగా.. హేయ్.. నాకెందుకు అంటావేంటయ్యా.. నాకే కావాలి.. నువ్వు సరిగ్గా చూసుకో.. సరే వెళ్తున్నానని కావ్య దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు రాజ్.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -103 లో.. కార్తిక్, దీప మాట్లాడుకుంటారు. జోత్స్నకి మీరంటే ప్రాణం.. మిమ్మల్ని తప్ప వేరొకర్ని భర్తగా ఊహించుకోలేదు.. చిన్నప్పటి నుంచి మీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.. మనం ప్రేమించే వాళ్లకంటే మనల్ని ప్రేమించే వాళ్లు మన జీవితంలోకి వస్తే జీవితం ఎంతో బాగుంటుంది.. ఈ పెళ్లి వద్దనడానికి మీ దగ్గర కారణాలు లేవు.. కానీ ఈ పెళ్లి చేసుకోవడానికి జోత్స్నకి వంద కారణాలు ఉన్నాయి.. మీ పెళ్లి అనేది మీ రెండు కుటుంబాల కల.. మేనకోడల్ని కోడల్ని చేసుకోవాలని మీ అమ్మ గారు ఎంత ఆరాటపడుతున్నారో నాకు తెలుసు కార్తీక్ బాబు.. మీ అమ్మగారిని సంతోషపెట్టడం కొడుకుగా మీ బాధ్యత.. అని కార్తిక్ తో దీప అంటుంది.