భైరవం మూవీ రివ్యూ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda sai srinivas),మంచు మనోజ్(ManchuManoj),నారా రోహిత్(Nara Rohith)ల ప్రెస్టేజియస్ట్ మూవీ 'భైరవం'(Bhairavam)ఈ రోజు థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. నాంది, ఉగ్రం వంటి చిత్రాలని తెరకెక్కించిన విజయ్ కనకమేడల(VIjay Kanakamedala)దర్శకుడు. ప్రచార చిత్రాలు బాగుండటంతో భైరవం అభిమానుల్లో,ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ నే ఏర్పరుచుకుంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.