English | Telugu

అమీర్ ఖాన్ మూవీపై ఇన్ఫోసిస్ సుధామూర్తి కీలక వ్యాఖ్యలు.. మీకు కనువిప్పు కలుగుతుందా!

అమీర్ ఖాన్ మూవీపై ఇన్ఫోసిస్ సుధామూర్తి కీలక వ్యాఖ్యలు.. మీకు కనువిప్పు కలుగుతుందా!

బాలీవుడ్ స్టార్ హీరో 'అమీర్ ఖాన్'(Aamir Khan)ఈ నెల 20 న 'సితారే జమీన్ పర్'(Sitare Zameen Par)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు  వస్తున్నాడు. స్పోర్ట్స్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి 'ఆర్ ఎస్ ప్రసన్న' దర్శకత్వం వహించగా అమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మానసిక పరిపక్వత చెందని పిల్లలని గుల్షన్ అనే వ్యక్తి  వాలీబాల్ క్రీడలో విజేతలుగా ఎలా నిలిపాడనే పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. గుల్షన్ క్యారక్టర్ లో అమీర్ ఖాన్ విజృంభించి నటించాడు. ఇటీవల రిలీజైన ట్రైలర్ తో ఈ విషయం అర్ధంకావడంతో పాటు మూవీపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

హనీమూన్ లో భర్తని చంపిన భార్య మైండ్ గురించి పూర్తిగా చెప్పేసిన కంగనా రనౌత్

హనీమూన్ లో భర్తని చంపిన భార్య మైండ్ గురించి పూర్తిగా చెప్పేసిన కంగనా రనౌత్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పిలవబడే  కంగనా రనౌత్(Kangana Ranaut)2006లో 'అనురాగ్ బసు'(Anurag Basu)దర్శకత్వంలో తెరకెక్కిన 'గ్యాంగ్ స్టర్' అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తన కంటూ ఒక క్రేజ్ ని ఏర్పాటు చేసుకుంది. తెలుగులో కూడా 'ప్రభాస్'(Prabhas)సరసన ఏక్ నిరంజన్ అనే చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలని పొందిన కంగనా, ఈ ఏడాది జనవరిలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ(Indhira Gandhi) ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశ పెట్టిన 'ఎమర్జెన్సీ' పరిస్థితుల నేపథ్యంలో ఎమర్జెన్సీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.