English | Telugu

హనీమూన్ లో భర్తని చంపిన భార్య మైండ్ గురించి పూర్తిగా చెప్పేసిన కంగనా రనౌత్

హనీమూన్ లో భర్తని చంపిన భార్య మైండ్ గురించి పూర్తిగా చెప్పేసిన కంగనా రనౌత్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పిలవబడే  కంగనా రనౌత్(Kangana Ranaut)2006లో 'అనురాగ్ బసు'(Anurag Basu)దర్శకత్వంలో తెరకెక్కిన 'గ్యాంగ్ స్టర్' అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తన కంటూ ఒక క్రేజ్ ని ఏర్పాటు చేసుకుంది. తెలుగులో కూడా 'ప్రభాస్'(Prabhas)సరసన ఏక్ నిరంజన్ అనే చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలని పొందిన కంగనా, ఈ ఏడాది జనవరిలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ(Indhira Gandhi) ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశ పెట్టిన 'ఎమర్జెన్సీ' పరిస్థితుల నేపథ్యంలో ఎమర్జెన్సీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.