English | Telugu
అల్లు అర్జున్(బన్నీ) తండ్రి అయ్యాడని, స్నేహా ఒక పండంటి పాపకు జన్మనిచ్చిందని గతకొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని బన్నీ తండ్రి అల్లు అరవింద్ తెలిపారు.
"ఎప్పుడొచ్చమని కాదన్నయ్య..బుల్లెట్టు దిగిందా లేదా.." పోకిరి సినిమాలో మహేష్ చెప్పిన డైలాగ్ ఇది ఎంత పాపులరో అందరికి తెలిసిందే. అయితే ఇదే డైలాగ్ ను "ఎన్ని కోట్ల బడ్జెట్టు కాదన్నయ్య.. కథ, కథనం బాగుందా లేదా అనేదే ముఖ్యం" అంటూ మార్చేసి, మహేష్ "1" సినిమాకు కౌంటర్ లు ఇస్తున్నారు ప్రేక్షకులు.
తమిళంలో నేడు ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు విడుదలయ్యాయి. వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరో అజిత్ "వీరం" కాగా, మరొకటి విజయ్ "జిల్లా". ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఈరోజు తమ సత్తా ఏంటో చూపించడానికి విడుదలయ్యాయి.
Nenokkadine Review, 1 Nenokkadine Review, Mahesh 1 Nenokkadine Review, 1 movie talk
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం "హార్ట్ ఎటాక్". ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం బ్యాంకాక్ లో విడుదలయ్యింది. ఈ కార్యక్రమానికి సుమ, నచిమి(ఆలీ) యాంకరింగ్ చేశారు.
మహేష్ సినీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన "1నేనొక్కడినే" చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 14రీల్స్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు.
మంచు కుటుంబం కలిసి నటిస్తున్న "పాండవులు పాండవులు తుమ్మెదా" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 11న విడుదల కానుంది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
పరభాషా హిట్ చిత్రాలను రీమేక్ చేసి, తెలుగు ప్రేక్షకులకు అందించడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు విక్టరీ వెంకటేష్. మలయాళంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం "దృశ్యం".
ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు గల కారణం.. తను మానసికంగా, ఆర్థికంగా కృంగిపోవడమే కారణమని తెలుస్తుంది. అయితే అతను ఇలా అవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య కారకుడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఉదయ్ మరణం ద్వారా ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు నోరు విప్పని మాములు జనాలు సైతం వారి ఆవేదనని చెప్పుకుంటున్నారు.
తమిళ బొద్దు సుందరి నమిత ఇటీవలే ప్రముఖ నటుడు శరత్ కుమార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై నమిత స్పందిస్తూ...
అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం "రేసుగుర్రం". ఈ చిత్ర ఆడియో హక్కులను లహరి మ్యూజిక్ సంస్థ దాదాపు 54 లక్షలకు సొంతం చేసుకున్నట్లు తెలిసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
నితిన్ హీరోగా ప్రముఖ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్ర షూటింగ్ మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్లో రుపొందబోతుంది.
చిన్నహీరోలపై జరుగుతున్న అన్యాయాలపై ఇప్పటివరకు గుసగుసలు మాత్రమే వినిపించాయి. కానీ ఇపుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ద్వారా బహిరంగంగానే దాడికి దిగుతున్నారు. దగ్గుబాటి, అల్లు అరవింద్, చిరంజీవి, ఎన్టీఆర్ కుటుంబాలే టాలీవుడ్ను
సినీ నటుడు ఉదయ్ కిరణ్ మరణవార్త తెలిసి కూడా ఇటు కుటుంబీకులు గానీ, అటు సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు గానీ ఉదయ్ మృతదేహాన్ని సందర్శించానికి ఇప్పటివరకు రాలేదు.
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కు కారణాలు ఇంతవరకు తెలియకపోయినప్పటికీ... ఈ మరణం వెనుక చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సినిమా కెరీర్ బాగోలేదని ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నాడని అందరు అనుకుంటున్నారు. కానీ ఉదయ్ మరణం తర్వాత ఉదయ్ భార్య విశిత చెప్పినదానికి, ఉదయ్ తల్లిదండ్రులు చెప్పినదానికి ఎక్కడ పొంతన కుదరట్లేదు.