English | Telugu
ప్రముఖ నటుడు మోహన్ బాబు,హాస్యనటుడు బ్రహ్మానందంలపై రాష్ట్ర హైకోర్టులో బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కేసు వేసిన సంగతి అందరికి తెలిసిందే. పద్మశ్రీ అవార్డును సినిమాలకు వాడుకుంటున్నారని ఇంద్రసేనారెడ్డి కేసు వేసారు.
ఇటీవలే యువ గాయకురాలు శ్రావణ భార్గవి రోడ్డు ప్రమాదం నుండి తప్పించుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా మరో సినీ నటి కూడా రోడ్డు ప్రమాదం నుండి తప్పించుకొని బయటపడింది. ప్రముఖ హాట్ బ్యూటీ, నటి ఖుష్బు కారు ప్రమాదం నుంచి తప్పించుకుంది.
రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన "ఎవడు" చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమా ప్రమోషన్స్ ను మరింతగా పెంచేసారు. ఈ ప్రమోషన్స్ లో చరణ్ కు తల్లి పాత్రలో నటించిన జయసుధ మాట్లాడుతూ...
నయనతార, శింబులు కొంతకాలం వరకు ప్రేమించుకుని తర్వాత ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత హీరోయిన్ హన్సికతో శింబు, డైరెక్టర్ ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం సాగించారు. కానీ ఏం జరిగిందో ఏమో అటు హన్సికను శింబు, ఇటు ప్రభుదేవాను నయనతార వదిలించేసుకున్నారు.
హాస్య నటుడిగా, విలన్ గా, సహాయ నటుడి పాత్రలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు సుధాకర్ ప్రస్తుతం అనారోగ్యం కారణంగా కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
నాని, వాణీ కపూర్ జంటగా నటించిన "ఆహ కళ్యాణం" చిత్ర తమిళ వర్షన్ ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నాని పంచెకట్టులో, వాణీ చీరకట్టులో సంప్రదాయంగా కనిపించి, నిజమైన తమిళ వాసులుగా దర్శనమిచ్చారు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు గ్రహీతలను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇందులో భాగంగా బాలీవుడ్ హాట్ హీరోయిన్ విద్యాబాలన్ కి కూడా ఈ అవార్డు వచ్చింది. ఈ విషయంపై ప్రముఖ సీనియర్ నటి, దర్శకురాలు శ్రీప్రియ తన ట్విట్టర్ ద్వారా చాలా తీవ్రంగా స్పందించారు.
సినీ క్రికెట్ లీగ్(సిసిఎల్)4 మ్యాచ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. ఇందులో తెలుగు వారియర్స్ జట్టుకు అక్కినేని అఖిల్ వైస్ క్యాప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే అఖిల్ ఆట చూసిన ఒక పోర్న్ అందాల భామ అతగాడి మాయలో పడిపోయింది.
రవితేజ హీరోగా నటిస్తున్న "పవర్" చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను రవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజతో అదిరిపోయే మాస్ డైలాగ్స్ ను చెప్పిస్తున్నాడు.
మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్, తనీష్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలలో నటించిన "పాండవులు పాండవులు తుమ్మెదా" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే ఈ చిత్రంలోని పాటలు విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.
మహేష్ నటించిన "1" సినిమా హాలీవుడ్ రేంజులో దర్శకుడు తెరకెక్కించాడు. దాంతో "1"కు టాలీవుడ్ లో ఆదరణ కరువయ్యింది. కానీ ఓవర్సీస్లో మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం వసూళ్ళ పరంగా
సుమంత్ హీరోగా నటించిన "ఏమో గుర్రం ఎగరావచ్చు" చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్త్యంగా విడుదలకావలసింది. కానీ ఫైనాన్షియల్ సమస్యల వలన ఈ సినిమా విడుదలను ఆపేసారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి "పవర్" అనే టైటిల్ ను ఖరారు చేసారు. "అన్ లిమిటెడ్" అనేది క్యాప్షన్.
కృష్ణవంశీ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకు "గోవిందుడు అందరి వాడేలే" అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై దర్శక,నిర్మాతలు స్పందిస్తూ...
మహేష్ నటించిన "1" చిత్రం విడుదలై 13 రోజులు గడిచినప్పటికీ, ఇప్పటికి కూడా మొత్తం 30 కోట్లకు మించి కలెక్షన్లు రాబట్టలేకపోయింది. సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో కలెక్షన్లు మొత్తం తగ్గిపోయాయి.