English | Telugu
నేడు హైకోర్ట్ లో జరుగుతున్న పిటీషన్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు నేరుగా హాజరై వివరణ ఇస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ ఎండీ జీహెచ్ఎంసీ...
గొట్టిపాటి రవికుమార్... అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే... 2004లో కాంగ్రెస్ నుంచి... 2014లో వైసీపీ నుంచి... 2019లో టీడీపీ నుంచి... మొత్తంగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి...
ప్రజాధనాన్ని సొంత పనులకు వాడుకోవడంలో ఎవరూ తక్కువ కాదని నిరూపించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో చంద్రబాబుపై ఇలాంటి ఆరోపణలే చేసిన జగన్...
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన ఆఫీస్ లోనే అగ్నికి ఆహుతి అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను హత్య చేసిన నిందితుడు సురేష్ కూడా ఈరోజు మృతి చెందాడు.
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా... ప్రత్యర్ధులను బలహీనపర్చాలనుకోవడం... ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను, బలమైన నేతలను లాక్కుని...
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ పట్టు సడలించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు డెడ్ లైన్లు పెట్టినా బెదిరింపులకు దిగినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.... కాంగ్రెస్ లీడర్ మల్రెడ్డి రంగారెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు ప్రాణభయంతో హడలిపోతున్నారు. ప్రతి చోటా భూవివాదాలు ఉండటంతో ముందుముందు ఇలాంటి ఘటనలు మరిన్ని పునరావృతం అవుతాయేమోనని భయపడుతున్నారు.
తప్పుడు లెక్కలతో న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టిస్తారా అంటూ ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మతోపాటు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అండ్ జీహెచ్ఎంసీ కమిషనర్లను హైకోర్టు ఏకిపారేయడంతో... వాళ్లంతా సమగ్ర సమాచారంతో అఫిడవిట్లు దాఖలు చేశారు.
కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్టు అంటారు. అలాగే ఉంది ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు...
అతని పేరు సింహాద్రి అలియాస్ శివ. చదివింది పదో తరగతి. గతంలో అపార్ట్ మెంట్ వాచ్ మెన్ గా పని చేశాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగు పెట్టి దెబ్బతిన్నాడు. ఆపై అడ్డదారిలో డబ్బు...
చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా అనే నానుడిని తలపించేలా ఉందట ఇటీవల సీబీఐ కోర్టులో ముఖ్యమంత్రి జగన్ కు ఎదురైన చుక్కెదురు...
ఏపీ రాజధాని పై మరోసారి రగడ మొదలైంది. బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి అమరావతిని చంపేశారంటూ ఓ వైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే విమర్శలు చేస్తున్నారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న సూత్రాన్ని ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫాలో అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.