English | Telugu
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్ధులతో వెళ్తున్న ఓ ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒక విద్యార్థి చనిపోగా.. మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పలు కీలక చట్టాలను ప్రవేశపెట్టడానికి 2019 వేదికగా నిలిచింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం మొదలుకొని పౌరసత్వ సవరణ చట్టం దాకా ఎన్నో చట్టాలు వీటిలో ఉన్నాయి.
అమరావతి రైతులకు అన్యాయం చేసి ఒక్క అడుగు ముందుకేసినా చూస్తూ ఊరుకునేదిలేదని మండిమడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలకు భరోసా కల్పించకుండా.. అమరావతి రైతులకు భరోసా కల్పించకుండా..
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఒకప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకుల్లో పలువురు సీనియర్లు కాలక్రమేణా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాలు గులాబిదళంలో గుబులు పుట్టిస్తున్నాయి.
2019 ఇక కాలగర్భంలోకి వెళ్తోంది...2020 రాబోతుంది. 2019లో దేశంలో ఊహించని మార్పులు తీసుకువచ్చింది. బ్యాంకింగ్, పార్లమెంట్, ఉగ్రవాదం, ఎన్నికలు, సుప్రీంకోర్టు తీర్పులు కీలక అంశాలుగా నిలిచాయి.
అనేక సంచలన తీర్పులకు 2019 వేదికైంది. 2019లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల్లో ముఖ్యమైనది అయోధ్య అంశం.
కమలం జోరు, కాంగ్రెస్ ఫైట్ నిజమాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల చిత్రమిది. బల్దియా ఎన్నికల కోసం పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. గత మున్సిపల్ ఎన్నికల తరవాత ప్రతిపక్ష పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరారు.
డిసెంబర్ 31... 2019కి వీడ్కోలు పలుకుతూ... నూతన సంవత్సరం 2020కి స్వాగతం పలికే రోజు... అందుకే... హైదరాబాద్ నగరం అంతా ఒకటే సందడి... కేరింతలు...
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రజా రవాణా శాఖగా మారిపోయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1 వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. బుధవారం నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా...
నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు అమలులో ఉంటాయని ఈవెంట్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులతో కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామన్నారు...
ఆంధ్రప్రదేశ్ రాజధానిని విశాఖకు తరలిస్తుండడంపై అమరావతి ప్రాంత రైతులు ప్రారంభించిన ఉద్యమం రాష్ట్రం నలుమూలలకు విస్తరిస్తోంది. కోస్తాలో కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు కూడా పాకింది.
ప్రస్తుతం రాజకీయాల్లో డబ్బు కీలకపాత్ర పోషిస్తోంది. డబ్బు లేకుండా రాజకీయం చేయలేమనే స్థాయికి దిగజారిపోయింది నేటి రాజకీయం. ఒకప్పుడు నాయకులు ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చేవారు.
తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు అనే విషయం పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ రేసులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎస్ పదవి కోసం సోమేష్ కుమార్ తో పాటు అజయ్ మిశ్రా ఇప్పుడు పోటీ పడుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి ఏప్రిల్ 11 వ తేదీన ఎన్నికలు జరిగాయి. మే 23 వ తేదీన వచ్చిన ఫలితాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుంధుబి మోగించింది. గతంలో ఏ పార్టీకీ సాధ్యం కాని విధంగా అసెంబ్లీలో వైసీపీ 86 శాతం స్థానాలను..
రాజధాని అంటే రాత్రి బస్సు ఎక్కితే ఉదయానికి దిగేలా ఉండాలి. విశాఖ అంటే ఎటు నుంచి చూసినా దాదాపు 1000 కిలో మీటర్లు ప్రయాణం చేయాలి. దీనికంటే పక్క రాష్ట్రాల రాజధానులు మేలు, ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు.