English | Telugu
ఎన్పీఆర్ ను అమలు చేయబోమన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చేరనుందా అనే వార్తలు వినిపిస్తున్నాయి.
అమరావతిలో రైతుల ఆందోళనలు వరుసగా 11వ రోజు కొనసాగుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత సీఆర్డీఏ అవినీతిపై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది.
మునిసిపల్ ఎన్నికల కసరత్తులో టిఆర్ఎస్ దూకుడు పెంచింది. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్య వర్గం భేటీ అయ్యింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత లోకల్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత అధికార పార్టీ లోకి జంప్ కావడం ఫ్యాషన్ గా మారింది.
రాజకీయ చైతన్య కేంద్రమైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి పొలిటికల్ హీట్ పెరుగుతుంది
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్
కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, తమను పట్టించుకోవడం లేదంటూ స్థానిక వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆగ్రహంతో ఎమ్మెల్యే ఫ్లెక్సీలకు కార్యకర్తలు నిప్పు పెట్టి తగులబెట్టారు.
అమరావతిలో వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాజధాని గ్రామాల ఆందోళనలతో అమరావతి అట్టుడుకుతోంది.
అమరావతి రైతులకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు
ఏపీ రాజధాని వివాదం గురించి ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. రాజధానిని మార్చే అధికారం ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు.
అమరావతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల పై వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తన నివేదిక ను సీఎంకు అందచేసింది.
రాజధానికి సంబంధించి కీలకమైన ప్రకటన వస్తుందని ఎదురు చూస్తున్న నేపథ్యంలో అమరావతిలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని కేబినెట్ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.