English | Telugu
గులాబీ వనంలో సీనియర్లకు టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉలిక్కిపడుతున్నారు. తమ ఫ్యూచరేంటని కంగారు పడుతున్నారు. ఇంతకీ ఈ సీనియర్ల కంగారుకు కేటీఆరే కారణమట. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ....
ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో దాదాపు 100 నిమిషాలసేపు సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి నివేదించిన ముఖ్యమంత్రి...
విశాఖపట్నం మాడుగుల పోలీస్ స్టేషన్ లో దిశ కేసు నమోదైంది. గోపాలపట్నంలోని కెజె పురం కు చెందిన ఓ యువతి ని అదే గ్రామానికి చెందిన ఎల్లపు గణేష్, బోడ్డెటి అశోక్ పై ఫిర్యాదు చేసింది.
ప్రకాశం జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ నిర్వాకాన్ని ఆర్మీలో పనిచేస్తోన్న ఆమె భర్త బయటపెట్టాడు. వేటపాలెం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్.. మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బొమ్మ ఉన్న పలు పోస్టర్లు తమిళనాడులో వెలిశాయి. 'రావాలి విజయ్..కావాలి విజయ్' అనే నినాదంతో సినీ హీరో విజయ్ను రాజకీయాల్లోకి రావాలని కోరుతూ ఆయన అభిమానులు పోస్టర్లు ఏర్పాటు...
హైదరాబాద్ నల్లకుంటలోని సెయింట్ ఆగస్టైన్ హైస్కూల్లో 4వ తరగతి చదువుతున్న ఎన్. సాయి ప్రణీత్ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ తీవ్రంగా కొట్టారు. ఫిబ్రవరి 11న ఈ ఘటన చోటుచేసుకుంది. క్లాస్ రూమ్ లో ప్లాస్టిక్ స్కేల్ తో చేయి...
ఎన్ని సంస్కరణలు చేపట్టినా ఏపీఎస్ ఆర్టీసీలో నష్టాలను నివారించ లేకపోతోంది ప్రభుత్వం. వివిధ వర్గాలు ఇచ్చే రాయితీలు చార్జీల పెంపులో రాజకీయ కోణం వెరసి ఆర్టీసిని నష్టాల్లోనే కొనసాగేలా చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సావాంగ్ ను.. ఫిబ్రవరి 14న హైకోర్టులో హాజరు కావాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసులో హైకోర్టు ఈ మేరకు బుధవారం స్పందించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి గౌతమ్...
ఏపీలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం సరైన నిర్ణయమే కానీ...
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశానంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఏపీ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు ముసాయిదాకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ముసాయిదా...
తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ప్రేమికులు ఎన్ని కష్టాలైనా పడతారు. ఎంతటి సాహసానికైనా తెగిస్తారు. సంప్రదాయాలు, కట్టుబాట్లు... ఇలా అన్నింటినీ దాటతారు. కుటుంబాన్ని ఎదిరిస్తారు.
2017 ఆగస్టు 19న 15 సంవత్సరాల బాలిక మృతి కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. కర్నూలులో నగర శివారు లోని లక్ష్మీ గార్డెన్స్ లో ఉంటున్న ఎస్ రాజు నాయక్, ఎస్ పార్వతీదేవి దంపతుల 15 ఏళ్ల కుమార్తె ప్రీతి.
అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ హైకోర్టులో జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐను హైకోర్ట్ ఆదేశించింది.
జగన్ సర్కార్ ఏపీలో మరో పథకానికి రూపకల్పన చేపడుతోంది. ఇప్పటికే అనేక పథకాలు ప్రారంభించిన జగన్ సర్కార్ మరో నూతన పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను...