English | Telugu
ఏపీ సీఎం వైఎస్ జగన్ బావమరిది, షర్మిల భర్త బ్రదర్ అనిల్కుమార్కు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న...
తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రేపు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ ఉంటుందని అంటున్నారు. ఇక్కడ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు ఉన్నాయి.
సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీలన్నీ తమ అభ్యర్ధులపై ఉన్న కేసుల వివరాలను బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్ధుల క్రిమినల్ రికార్డును తమతమ పార్టీ వెబ్ సైట్స్ లో...
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా సూర్యారావుపాలెంలో కలకలం రేగింది. గ్రామంలోని అమ్మవారి ఆలయ ముఖద్వారాన్ని గుర్తు తెలియని దుండగులు కూల్చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.
హైదరాబాద్ లో తాజాగా కొత్త కలెక్టర్లకు అవగాహన కార్యక్రమంలో జరిగింది. నగరంలోని మర్రి చెన్నా రెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ లో అదనపు కలెక్టర్ లకు నూతన పురపాలక చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆకస్మికంగా రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని పేర్కొంటూ అసెంబ్లీ మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఆయనకు...
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ సీఎంగా అన్ని ప్రాంతాలనూ.. అందరినీ కలుపుకొని పోతూ అన్ని రాష్ట్రాలవారితో సఖ్యత కొనసాగిస్తుండటం విశేషం.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్ తో రైతులు చేయి, చేయి కలిపి తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. అమరావతి రాజధాని తరలింపు నిర్ణయాన్ని నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు ఇవాళ్టికి...
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ మా రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే అని ప్రకటిస్తున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులకు ఇంకా క్లారిటీ రావడం లేదు. అధిష్టానం కూడా బిజెపికి వ్యతిరేకంగా కార్యాచరణ ఇస్తోంది.
హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిలవలేదని బిజెపి ప్రజాప్రతినిధులు సీరియస్ అవుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది బిజెపి.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి కేంద్రం వద్ద లేవనెత్తారు ముఖ్యమంత్రి జగన్. హోదా కేంద్రం పరిధిలోనిదేనని వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అమిత్ షాను కోరారాయన.
ఐటీ రైడ్స్పై ఏపీలో హైఓల్టేజ్ పొలిటికల్ వార్ జరుగుతోంది. అధికార వైసీపీ... ప్రతిపక్ష తెలుగుదేశం... పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. చంద్రబాబు టార్గెట్గా మంత్రులు ఘాటు కామెంట్స్ చేస్తుంటే.... ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా...
తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోతోంది. ఇప్పటివరకు అప్పడప్పుడూ హైదరాబాద్ లో మాత్రమే కనిపించిన తుపాకీ కాల్పులు ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అమెరికన్ల తరహాలో తుపాకి కలిగి ఉండాలనే కోరిక...
ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో పాపులరైన పర్సన్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆనాటి కమల విజయంలో కీలక పాత్ర పోషించడంతో మొదలైన పీకే ప్రస్థానం...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసలు ఎవరు ఎవరితో జత కడుతున్నారో అర్ధంకాని పరిస్థితి నెలకొంటుంది. ముఖ్యంగా బీజేపీ-జనసేన... బీజేపీ-వైసీపీ మధ్య సంబంధాల్లో పరస్పర విరుద్ధ భావజాలం కనిపిస్తోంది.