English | Telugu
జగిత్యాలలో ఓ వింత ఫ్యామిలీ హల్చల్ చేసింది. బైక్ పైనుంచి తనను తోసేశాడంటూ భార్య హాస్పిటల్లో చేరితే... ఫోన్లు చేస్తూ తనను టార్చర్ పెడుతోందంటూ భర్త బోరుమంటున్నాడు. జగిగ్యాలకు చెందిన రాణి, భరత్ భార్యాభర్తలు...
నేర చరిత్ర ఉన్న వాళ్లను ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టడంపై.. అన్ని రాజకీయ పక్షాలకు సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 'రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థుల నేర చరిత్రను సమగ్ర సమాచారంతో పార్టీల అధికారిక వెబ్సైట్లతో పాటు...
అత్యాచారం, హత్యకు గురైన సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగకపోతే, ఇక న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించడం నిష్ ప్రయోజనమన్నారు పవన్. అయితే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన సుగాలి ప్రీతి రేప్...
అడవిలో ఉండాల్సిన జంతువులు జనారణ్యంలోకి వస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొన్ని ఆహారం, నీళ్ల కోసం... జనారణ్యంలోకి వస్తుండగా... మరికొన్ని దారితప్పి గ్రామాల్లోకి వస్తూ అలజడి సృష్టిస్తున్నాయి.
మధ్య తరగతిపై మరో భారం పడింది, గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. గత ఆరేళ్ళలో ఇదే భారీ పెంపు, దీంతో మధ్యతరగతిపై ఖర్చులు మరింత పెరగనున్నాయి. వంట గ్యాస్ ధర ఒకే సారి రూ. 144 పెరిగింది.
చేసింది క్షమించరాని తప్పు... పైగా పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకున్నాడు... కానీ, విధి వదల్లేదు... చివరికి, కారు బోల్తాపడి మరణించాడు... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రేప్ కేసులో నిందితుడు... పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతూ...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బంపర్ విక్టరీకి దోహదపడిన ఇద్దరు కీలక వ్యక్తులకు కేజ్రీవాల్ షాకిచ్చారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న కేజ్రీవాల్ పాత మంత్రి వర్గాన్నే కొనసాగించాలని డిసైడయ్యారు.
విశాఖలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానస కథ విషాదంగా ముగిసింది. తల్లి ఆవేశమో లేక అమాయకత్వమో తెలియదు గానీ, జరగరాని దారుణం జరిగిపోయింది. ఓ కంటి పాప తీరని లోకాలకు వెళ్లిపోయింది.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా ఓ రూల్ తీసుకురావాలని ఏపీలోని జగన్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇది అనాలోచిత నిర్ణయమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు విషయంలో జరుగుతున్న జాప్యం పై నిర్భయ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. దోషులని వెంటనే ఉరి తీయాలని కోరుతూ మరోసారి న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.
ప్రేమికుల రోజుకు రెండు రోజుల ముందు విశాఖలో ప్రేమ జంట జీవితం విషాదంగా ముగిసింది. కొన్ని గంటల వ్యవధి లోనే యువతీ, యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాంతో ఇరు కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది.
రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్ గా మార్చేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు...
తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాత్రి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లిలో బస చేసిన కేసీఆర్ కాసేపట్లో హెలిక్యాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకుంటారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చర్యలతో పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని ప్రధాని మోదీ సీఎం వైఎస్ జగన్ వద్ద అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాష్ట్రంపై వారిలో అపనమ్మకం ఏర్పడిందని..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మధ్యలో తమిళ స్టార్ హీరో విజయ్. ఈ ముగ్గురు ఫొటోలతో వెలిసిన పోస్టర్లు, తమిళనాట సంచలనంగా మారాయి. జగన్, పీకే ఇద్దరూ కలిసి...