ప్రముఖ హీరోయిన్ ని 15 సార్లు కొట్టిన నాగార్జున.. క్షమాపణ చెప్పాలి కదా
అక్కినేని 'నాగార్జున',(Nagarjuna)'కృష్ణవంశీ'(krishna Vamsi)కాంబినేషన్ లో 'నిన్నేపెళ్లాడుతా' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తెరకెక్కిన మూవీ 'చంద్రలేఖ'(Chandralekha).రమ్యకృష్ణ, 'ఇషా కొప్పికర్'(Isha Koppikar)హీరోయిన్లు కాగా,గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగార్జునే స్వయంగా నిర్మించాడు. 1998 జులై 30 న విడుదలవ్వగా, మిశ్రమ ఫలితాన్ని అందుకుంది.