English | Telugu

దేవుడా ఆడవాళ్ళ సిస్టంని అప్ డేట్ చెయ్యి...

రష్మీ యాంకర్ గానే కాదు ఏ విషయాన్నీ ఐనా చివరకు మహిళల సమస్యలపైనా కూడా చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడుతుంది. ఇది మాట్లాడకూడదు అన్నది ఆమెలో కనిపించదు. అలాంటి రష్మీ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఈరోజు మహిళలు తీవ్రంగా ఎదుర్కుంటున్న సమస్య పీరియడ్స్. దాని మీద అందరూ ఆలోచించదగ్గ ఒక పాయింట్ ని డిఫెరెంట్ వేలో తన అభిప్రాయాన్ని చెప్పింది. "ప్రతీ నెల పీరియడ్స్ మూడు రోజులు ఐదు రోజులు కాకుండా యూరిన్ కి ఎలా వెళ్తామో అలా ఎందుకు రాదు ? ఓ దేవుడా సీరియస్ గా చెప్పాలంటే వాష్ రూమ్ కి ఇలా వెళ్లి అలా వచ్చేసేలా ఎందుకు డిజైన్ చేయలేదు.

ఒక్క సినిమా పడితేనా...అనుష్కా లాంటి స్టార్ ఐపోతారు..

దివి అంటే ఒకప్పుడు ఎవరికీ తెలీదు కానీ బిగ్ బాస్ సీజన్ 4  కి వెళ్లొచ్చాక దివి అంటే ఎవరో ఆడియన్స్ కి తెలిసింది. ఐతే బిగ్ బాస్ తర్వాత అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అలాగే జిమ్ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. కొన్ని మూవీస్ లో కనిపించింది. లంబసింగి మూవీలో నటనకు స్కోప్ ఉన్న రోల్ లో నటించింది. అలాగే మహేష్ బాబు మూవీ మహర్షిలో,  లూసిఫర్ లో గుర్తుండిపోయే రోల్స్ లో కనిపించింది. ఇక హరికథ మూవీలో ఐతే చాల సైలెంట్ గా ఉండే ఒక పాత్రలో ఒదిగిపోయింది. దివి నాట్యం చేసిన "నెమలి" అనే ఒక ఆల్బం ఫుల్ సాంగ్ జులై 18 న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సాంగ్ కి సంబందించిన కొన్ని చరణాలు  సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ లోకి వీళ్ళు దాదాపు కంఫర్మ్ ఐనట్టే ?

బిగ్ బాస్ సీజన్ 9 కి అంతా సిద్ధమవుతోంది. కంటెస్టెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు వీళ్ళు అంటూ చాలా మంది నేమ్స్ వినిపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో కూడా వాళ్ళ వాళ్ళ పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఐతే ఇప్పటివరకు సింగర్ శ్రీతేజ, డైరెక్టర్ పరమేశ్వర్, చిట్టి పికిల్స్  రమ్య, యూట్యూబ్ ఇన్ఫ్లూఎన్సర్ బబ్లు వీళ్ళు ఫైనల్ అయ్యారంటూ తెలుస్తోంది. ఇక నవ్య స్వామి, వర్షిణి, రీతూ చౌదరి, ఇమ్మానుయేల్, హీరో రాజ్ తరుణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటూ తెలుస్తోంది.  సింగర్ శ్రీతేజ ఎక్కువగా పోడ్ క్యాస్ట్స్ చేస్తూ ఉంటారు.

బ్రహ్మముడి అప్పుకి చామంతి సీరియల్ నటుడు ఆశిష్ తో ఎంగేజ్మెంట్

బ్రహ్మముడి సీరియల్ లో అప్పు రోల్ లో చేసే నైనిష రాయ్ గురించి అందరికీ తెలుసు. టామ్ బాయ్ గెటప్ లో వస్తూ అందరినీ అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు నైనిష రాయ్ మరో బుల్లితెర నటుడు ఆశిష్ చక్రవర్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ పిక్స్ ని నైనిష తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "ఎన్నో కష్టాలు ఫేస్ చేసాక ఫైనల్ గా మాకంటూ ఒక రోజు వచ్చింది. నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచినందుకు థ్యాంక్స్" అంటూ ఆశిష్ ని జీ తెలుగును టాగ్ చేసింది. ఈ విషయంతో నెటిజన్స్ బుల్లితెర వాళ్లంతా కూడా విషెస్ చెప్తున్నారు. ఆర్జే సూర్య కంగ్రాట్యులేషన్స్ నైనిష గారు అంటూ పోస్ట్ చేసాడు. "నీకోసమే చెక్కినట్టున్నాడు అబ్బాయి..మనసు కూడా అలాగే ఉంది.

అమెరికాలో నీకు లింకులు పంపాను... 12 సంవత్సరాల మెగా వేడుకలో ముదిరిన వివాదం

జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 12 ఏళ్ళు పూర్తైన సందర్భంగా మెగా సెలెబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ సెలెబ్రేషన్స్ లో జబర్దస్త్ కొత్త, పాత టీమ్ లీడర్స్ అలాగే యాంకర్స్, కమెడియన్స్ అందరూ వచ్చారు. ఈ షో ఆగష్టు 1 న రాబోతోంది. ఈ షో ప్రోమో ఒకటి రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  ఈ షోకి అనసూయ కూడా వచ్చింది. అనసూయ మీద ఆది వేసిన డైలాగ్ కి ఫుల్ ఫైర్ అయ్యింది. "అబ్బో నీ అమ్మ గొప్పదే" అనే సాంగ్ కి డాన్స్ చేస్తూ అనసూయ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చింది. "నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఈ స్టేజి మీద మీ అందరినీ మళ్ళీ చూడడం ..పొట్ట లోపలికి  అనుకో ఆది" అనేసింది అనసూయ. ఆది పొట్ట మొత్తాన్ని బయట పెట్టేసి తన్మయత్వంలో ఆమె మాటలు వింటూ ఉన్నాడు.

యాంకర్ రష్మీకి అవకాశం నా వల్లే వచ్చింది..తమన్నా యాడ్ ఫిలిం నేనే చేశా..

కౌశల్ మంద అంటే చాలు బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ ఆర్మీ చేసిన హడావిడి, ఆ హంగామా గుర్తు రాకుండా ఉండదు. బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆయనకు పెద్దగా అవకాశాలు ఐతే రాలేదు. ఇన్స్టాగ్రామ్ లో మాత్రం అప్డేట్ గా ఉంటాడు. కౌశల్ ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించాడు. అలాగే మూవీస్ కూడా సైడ్ క్యారెక్టర్స్ లో నటించాడు. చక్రవాకం, సూర్యవంశం సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఐతే జబర్దస్త్ యాంకర్ రష్మీ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. "ఎవరైనా నన్ను యాడ్ ఫిలిమ్స్ కోసం కానీ ఏదైనా అవకాశం కోసం అడిగినప్పుడు కష్టపడే వాళ్లకు హెల్ప్ చేయాలి అనుకుంటాను.

Karthika Deepam2 : దాస్ కి గతం గుర్తొంచిందని చెప్పేసిన దీప.. కాశీ ఏం చేస్తున్నాడంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -410 లో... మా వదినకి కుంకుమ పెట్టు దీప అని కాంచన అనగానే.. వద్దని సుమిత్ర అంటుంది. అయితే మీరు ఇచ్చిన తాంబూలం తీసుకొని వెళ్ళండి అని కాంచన అంటుంది. తప్పక సుమిత్ర దీపతో బొట్టు పెట్టించుకుంటుంది. ఆ తర్వాత తప్పకుండా ఎంగేజ్ మెంట్ కి రావాలని దశరథ్ చెప్పి వెళ్ళిపోతాడు. మరొకవైపు కాశీకి జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ స్వప్న లిఫ్ట్ చేస్తుంది. నువ్వెందుకు చేసావని జ్యోత్స్నపై స్వప్న కోప్పడుతుంది. అప్పుడే కాశీ వచ్చి ఫోన్ లాక్కొని బయటకు వెళ్లి మాట్లాడతాడు. దాంతో స్వప్నకి డౌట్ వస్తుంది.