Publish Date:Oct 22, 2022
పిల్లలతో కలిసి జీవించడం సరదాగా ఉంటుందని మీలో ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. అవి చాలా అంద మైనవి , చాలా ముఖ్యమైనవి చాలా వినోదాత్మకంగానూ ఉంటాయి. పిల్లలు కొన్నిసార్లు ఊహించని పను లు చేసినప్పటికీ, అది చాలా విలువైనవిగానూ అనిపిస్తాయి. టెన్త్ చదివే పిల్లాడు తల్లి లేదా తండ్రి ఆఫీస్ నుంచి రాగానే కాఫీ చేసివ్వడమో, వంటింట్లో గరిటెతిప్పి నూడుల్స్ చేసివ్వడమో గొప్ప ఆనం దాన్నిస్తుంది. పెద్దవారికి అంతకంటే ఏం కావాలి!
ఒక పిల్లాడు తనకు చిరుతిండి తినాలనిపించి ఇల్లంతా వెతికేడు. ఏమీ దొరకలేదు. స్టూల్ తెచ్చి ఎక్కి వం టింట్లో అరలూ వెతికాడు ఎక్కడా ఏమీ ఉన్న రహస్యాలు బయటపడలేదు. వెంటనే ఫోన్ పట్టుకుని తల్లికి ఫోన్ చేశాడు. తల్లి ఆఫీస్లో ఫుల్ బిజీ. అయినా రెండు కాల్స్ వచ్చేసరికి ఏమయిందా అని తీసింది. ఏరా నాన్నా.. ఏమయింది? అన్న ఏమన్నా అన్నాడా, మామ్మ ఏమన్నా అన్నదా అని వెయ్యి ప్రశ్నలు వేసింది. వాడేమీ పట్టించుకోలేదు. ఆకలేస్తోంది. వచ్చేప్పుడు ఏదన్నా తీసుకురా టమ్మీ ఆకలేస్తోంది మమ్మీ! అన్నా డు ముద్దుగా.. అంతే అవతల తల్లి ఏడవలేదుగాని గట్టిగా నవ్వుకుంది ఆ అభ్యర్ధనకి. అంతేకాదు ఆ పిల్లా డు ఏకంగా మేసేజ్లూ పెట్టాడు. ఆమె మెసేజ్లతోనూ పలకరించింది. ఆమె ఆఫీస్ పని వత్తిడి నుంచి రవ్వంత విశ్రాంతి పొందింది. ఇంతకీ పిల్లాడి మెసేజ్లో ఏమన్నాడో తెలుసా..
అమ్మ, పిజ్జా ఆర్డర్ చేయగలవా?
ఆ వచ్చురా!
ఇప్పటికిప్పుడే పంపడం వచ్చునా?
నా మీటింగ్ కాగానే వచ్చేట్టుచేస్తా సరేనా!
ఓకే. థాంక్యూ మమ్మీ!
ఆమె ఆర్డర్ చేసి పంపించింది. వాడు అంతా తినలేదుట. ఓ పెద్ద ముక్క తల్లికోసమూ ఉంచాడు!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/thanks-mummy-25-145871.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!