వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలోనే అట్టడుగు స్ధానంలో ఏపీ పోలీస్ శాఖ ఉందని రోజా విమర్శించారు. కేంద్ర నివేదికను చూసి సీఎం చంద్రబాబు, హోంశాఖ మంత్రి అనిత సిగ్గుపడాలని విమర్శించారు.
మన పోలీస్ వ్యవస్ధను చూసి అందరు నవ్వుతున్నారని తెలిపారు. నెల్లూరు జైలులో పిన్నెల్లి సోదురులతో ములాఖత్ అయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులతో వేధిస్తోందని ఆమె మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వైసీపీ హయంలో రూ. 960 కోట్లతో పనులు చేపట్టితే.. ఆ పనులను కూటమి ప్రభుత్వం ఆపాలని చూస్తోందని రోజా ఆరోపించారు. ఇంత జరగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-minister-rk-roja-36-212088.html
విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ జరగదని మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు.
తెలంగాణలో 20 మంది ఐపీఎస్లు బదిలీలు అయ్యారు.
హైదరాబాద్లో జరుగుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్సుఖ్నగర్లో రోడ్డెక్కారు.
హైదరాబాద్ నగరంలోని సిలికాన్ సిటీగా పేరొందిన గచ్చిబౌలి ప్రాంతం మరోసారి మత్తు మాయాజాలానికి వేదికగా మారింది.
రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి.. కడప ఎమ్మెల్యే గా గెలిచిన రోజు నుంచి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుఉన్నారు
నికోలస్ మదురో పాలనలో ఆ దేశానికి చెందిన విలువైన బంగారు నిల్వలు భారీ ఎత్తున విదేశాలకు తరలిపోయినట్లు తాజా కస్టమ్స్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఎన్నికల వేళ మైనారిటీల రక్షణ బాధ్యతను బంగ్లాదేశ్లో ముహమ్మద్ యూనస్ సర్కార్ గాలికొదిలేసిందా?
హైదరాబాద్లో బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న మాఫియా వ్యవహారం వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేపుతుంది.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది.
అసభ్యకరమైన కంటెంట్ను సృష్టించి ప్రచారం చేస్తున్న యూట్యూబర్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రియురాలి మరణాన్ని తట్టు కోలేక యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్ను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు.