Publish Date:Mar 14, 2026
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే నావిగేషన్ యాప్ అయిన గూగూల్ మ్యాప్స్ ఇప్పుడు మరింత స్మార్ట్ గా మారనున్నాయి. ఇందుకు సంబంధించిన కీలక అప్డేట్ను గూగుల్ తాజాగా విడుదల చేసింది. గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన దాదాపు దశాబ్దం తరువాత గూగుల్ చేసిన భారీ మార్పులతో ఈ గూగుల్ మ్యాప్స్ మరింత స్మార్ట్ గా మారాయి. ఏఐ ఆధారిత కొత్త ఫీచర్లతో గూగుల్ మ్యాప్స్ ను అప్ డేట్ చేయడంతో అవి యూజర్లకు మరింత మెరుగ్గా ఉపయోపడననున్నాయి. ఇంతకీ తాజా అప్ డేట్స్ లో కొత్త ఫీచర్లు ఏంటంటే?..
ఆస్క్ మ్యాప్స్.. ఈ ఫీచర్ జెమినీ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. యూజర్లకు సమీపంలోని ప్రదేశాలు, రెస్టారెంట్లు, షాపులు వంటి వివరాలను వెంటనే అత్యంత కచ్చితత్వంతో అందిస్తుంది. అలాగే..ఇమ్మెర్సివ్ నేవిగేషన్ ఫీచర్ మ్యాప్స్లో రూట్ను మరింత స్పష్టంగా చూపిస్తుంది. ఇందులో రోడ్లు, భవనాలు, జంక్షన్లు, ట్రాఫిక్ పరిస్థితులను త్రీడీ రూపంలో చూపిస్తుంది. అలాగే స్మార్ట్ జూమ్, మెరుగైన వాయిస్ గైడెన్స్, ప్రత్యామ్నాయ మార్గాల సూచనలు వంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఫీచర్లను దశల వారీగా ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇండియాలో కూడా ఆండ్రాయిడ్, ఐఓస్ యూజర్లకు ఇవి అందుబాటులోనికి రానున్నాయి. ఈ కొత్త అప్డేట్తో గూగుల్ మ్యాప్ యూజర్లకు మార్గదర్శకంగా పనిచేసే ఏఐ ఆధారిత ట్రావెల్ అసిస్టెంట్గా మారనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aibased-travel-assistant-36-215465.html
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు.
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.