నేనే గనక హోం మంత్రినైతే : టిజి

Publish Date:Nov 2, 2012

Advertisement

 

తాను గనక హోం మంత్రి పదవిలో ఉండి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్ని ఘనంగా జరిపించి ఉండేవాడినని మంత్రి టి.జి. వెంకటేష్ వ్యాఖ్యానించారు. అసలు రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్ని వ్యతిరేకించేవాళ్లకి అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హతకూడా లేదని విమర్సించారు. అప్పట్లో రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్ కి మార్చడంవల్లే ఇప్పుడిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కర్నూలు రాజధానిగా ఉండుంటే సీమాంధ్ర ప్రాంతం ఈ పాటికి ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇంకా ఇలాంటి రాష్ట్ర అవతరణ దినోత్సవాల్ని చాలా చాలా జరుపుకుని తీరతామన్న నమ్మకం తనకు బలంగా ఉందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. జాతీయ జెండాని ఆవిష్కరించి వేడుకల్నిప్రారంభించిన లగడపాటితోపాటు కార్యక్రమంలో పాల్గొన్నవాళ్లంతా సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందడం సాధ్యమని
ఆయన అన్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం ఇచ్చిన భువనేశ్వరి
సీఎం చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల అంశం హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం గొడవలు, విమర్శలు సర్వసాధారణం.
సాంకేతికత విపరీతంగా పెరిగిన ఈ ఆధునిక కాలంలో, విద్యా రంగంలో డిజిటల్ పరికరాల వాడకం సర్వసాధారణమైపోయింది.
సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై వైఎస్ భారతిరెడ్డి తీవ్రంగా స్పందించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం ఉదయం ఉత్కంఠ భరిత దృశ్యాలు చోటు చేసుకున్నాయి.
పాఠశాలల్లో విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు ఉపాధ్యాయులు చేసే ప్రయత్నాలను నేరంగా పరిగణించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
పాప ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో.. ఆ కుటుంబం ఎక్స్ వేదికగా నారా లోకేష్ ను సహాయం కోసం అర్దించారు. వారి అభ్యర్థనకు తక్షణమే స్పందించిన నారా లోకేష్.. చిన్నారి పునర్విక బాధ్యత తీసుకున్నారు.
తెలంగాణ పోలీస్ శాఖలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దాదాపు ఓటమి అంచుల్లో ఉన్న స్థితి నుండి కోలుకుని ఆరెంజ్ ఆర్మీ అద్భుత విజయం సాధించింది. ఇంత వరకూ సన్ రైజన్ బౌలింగ్ విభాగంపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఆఖరి ఓవర్లలో సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నైకి విజయాన్ని అందించారు.
హైదరాబాద్ నగరంలోని నాచారం పారిశ్రామిక వాడలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
కాంగ్రెస్, డీఎంకే, వాటి మిత్ర పక్షాలు నీచ రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో అడ్డుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.