హీరోయిన్ల మంచి మనసు.. రేణు దేశాయ్ 20 లక్షల విరాళం

 

తుఫాను సాయం హుదూద్‌ తుపాను బాధితులకు అండగా నిలిచేందుకు తెలుగు సినిమా హీరోలు ఇప్పటికే విరాళాలు ప్రకటిస్తుండగా హీరోయిన్లు సైతం తమవంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు. రేణూ దేశాయ్ 20 లక్షలు, కాజల్ అగర్వాల్ 5 లక్షలు, సమంత 10 లక్షలు ప్రకటించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరికొందరు హీరోయిన్లు తుఫాను విరాళాలు ప్రకటించే అవకాశం వుందని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu