Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇక నుంచి గూడ్స్ రైళ్లకు కూడా టైం టేబుల్!
posted on: Feb 25, 2016 12:21PM
.jpg)
2015-16కి సంబంధించిన రైల్వే బడ్జట్ను సురేష్ప్రభు ప్రస్తుతం పార్లమెంటు ముందు ఉంచుతున్నారు. అంతా ఊహించిన విధంగానే కొత్త ప్రాజక్టులను కోకొల్లలుగా చేపట్టే బదులు రైల్వేలను పునర్వ్యవస్థీకరించేందుకే తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సురేష్ ప్రభు తెలియచేశారు.
- వచ్చే సంవత్సరం నాటికి 2,800 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్లను పూర్తిచేయనున్నట్లు మంత్రి తెలిపారు.
- 2,000 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్లను విద్యుతీకరించనున్నట్లు పేర్కొన్నారు.
- 2020నాటికి కాపలా లేని రైల్వే క్రాసింగ్లు అన్నింటినీ కూడా తొలగించనున్నట్లు బడ్జెట్ సమాచారం.
- 2020నాటికే గూడ్స్ రైళ్లకు కూడా టైంటేబుళ్లను రూపొందిస్తామని మంత్రి తెలియచేశారు.


.jpg)



