భార్యను అత్యాచారం చేసిన భర్త... ఇంకా ఇద్దరితో..

 

మహిళలపై అత్యాచారాలు జరగడం చూస్తూనే ఉంటాం.. కానీ ఒక భర్తే.. భార్యపై అత్యాచారం చేసిన ఘటన యూపీలో జరిగింది. వివరాల ప్రకారం.. యూపీలోని కప్తాన్‌గంజ్ గ్రామంలో బాధిత మహిళ గత రెండు సంవత్సరాల నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయితే నీతో మాట్లాడాలని చెప్పి సమీత తోటకు తీసుకెళ్లి.. భర్తతో పాటు, మరో ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే గత సంవత్సరం ఈ మహిళను రాణి లక్ష్మీబాయ్ ధైర్య సాహసాల అవార్డుతో యూపీ ప్రభుత్వం సత్కరించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu