టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల
టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ తమ పార్టీ తరపున పోటీ చేయబోయే 7గురు లోక్ సభ, 4 అసెంబ్లీ అభ్యర్ధులను ఈ రోజు ప్రకటించారు.
లోక్సభకు పోటీ చేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థులు..
మహబూబ్నగర్ - జితేందర్రెడ్డి,
నాగర్కర్నూల్ - మందా జగన్నాథం,
వరంగల్ - కడియం శ్రీహరి,
భువనగిరి - బూర నర్సయ్యగౌడ్,
నల్లగొండ - పల్లా రాజేశ్వర్రెడ్డి,
కరీంనగర్ - బి.వినోద్కుమార్,
చేవెళ్ల - కొండా విశ్వేశ్వరరెడ్డి.
శాసనసభకు పోటీ చేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థులు..
షాద్నగర్(మహబూబ్నగర్) - వై. అంజయ్య యాదవ్,
కోదాడ (నల్లగొండ) - కె. శశిధర్రెడ్డి,
మల్కాజ్గిరి - చింతల కనకారెడ్డి,
నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్.