English | Telugu
"లెజెండ్" సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించిన రాధికా ఆప్టేకు ప్రస్తుతం అవకాశాలు బాగానే వస్తున్నాయి. తాజాగా వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించనున్న "ఓ మై గాడ్" చిత్ర రీమేక్ లో వెంకటేష్ కు జోడిగా రాధికను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది.
"బాణం" చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన నటుడు నారా రోహిత్ పై రోజు రోజుకు టాలీవుడ్ లో సెటైర్లు ఎక్కువ అవుతున్నాయి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా కూడా హీరో అంటే అందంగా, మంచి బాడీ కలిగి ఉంటే సరిపోతుంది.
ఇటీవలే "లెజెండ్" సినిమాతో విలన్ గా తనలోని మరో కోణాన్ని ప్రదర్శించిన నటుడు జగపతి బాబు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టవడంతో జగపతి మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం జగపతి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే ఇటీవలే జగపతి మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అయ్యో రామా.. అలాంటి పనులు మా ఇంటా వంటా లేవు సుమీ! ఇలాంటి డైలాగులు నేటి హీరోయిన్లకు సరిగ్గా సెట్ అవుతాయి. సినిమాల్లోకి వచ్చిన హీరోయిన్లందరూ కూడా గ్లామర్ గా నటిస్తాను కానీ వల్గర్ గా కనిపించడానికి సిద్ధంగా లేను అని చెపుతారు. కానీ కొన్ని సినిమాల తర్వాత తమ అందాలతో జనాలకు
"ఆంధ్రావాలా" చిత్రం తర్వాత దాదాపు 10సంవత్సరాల విరామం తీసుకొని ఈసారి ఎలాగైనా టాలీవుడ్ లో తమ సత్తా ఏంటో చూపించడానికి ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ సిద్ధంగా ఉన్నారు.
మనోజ్ కలిసి ప్యార్ మే పడిపోయమై అంటూ "పోటుగాడు"లో జనాలను పిచ్చేక్కించిన హీరోయిన్ సాక్షి చౌదరికి ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి. "పోటుగాడు" మంచి విజయం సాధించినప్పటికీ....
హిందీలో సూపర్ హిట్టయిన "కౌన్ బనేగా కరోడ్ పతి" కార్యక్రమాన్ని తెలుగులో ప్రారంభించబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ కార్యక్రమానికి "మీలో కోటీశ్వరులు ఎవరు" అనే టైటిల్ ఖరారు చేసారు.
దాదాపు చాలా చిత్రాల్లో బ్రహ్మానందంతో కలిసి నటించిన నటి హేమ అందరికి సుపరిచితురాలే. ఎప్పుడూ కూడా ఎదో ఒక గోల చేస్తూనే ఉండే ఈ అమ్మడు త్వరలోనే సినిమాలకు స్వస్తి పలకడానికి సిద్ధమవుతుంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం "రభస" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఇందులో సమంత, ప్రణీత కథానాయికలు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
మహేష్ తో కలిసి "1నేనొక్కడినే" చిత్రంలో నటించిన బ్యూటీ కృతిసనన్ కు ఇప్పటివరకు మరో సినిమాలో ఒక్క అవకాశం కూడా రాలేదు. ఈ సినిమా విడుదలై కృతికి మంచి పేరునే తెచ్చిపెట్టింది.అయితే తాజాగా ఈ అమ్మడికి రెండు భారీ సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లు తెలిసింది.
రాంచరణ్, కాజల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో "గోవిందుడు అందరివాడేలే" చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు.
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తాజా చిత్రం "బాహుబలి". సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
వెంకటేష్ హీరోగా దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోతుందనుకున్న "రాధా" చివరకు అటకెక్కి కూర్చుంది. ఈ సినిమా కథపై వచ్చిన వివాదం ఇంకా పూర్తికాలేదు.
రజినీకాంత్ నటించిన తాజా చిత్రం "విక్రమ సింహ". తమిళంలో "కొచ్చడయన్". దాదాపు 150కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి రజినీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించింది.
ఇప్పటివరకు హీరోగా మాత్రమే నటించిన జగపతిబాబు తొలిసారిగా "లెజెండ్" సినిమాలో జితేంద్ర గా విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో జగపతి నటనకు ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. బాలకృష్ణ హీరోయిజానికి జగపతి విలన్ పాత్రలో అదరగొట్టాడు.