Bigg boss 9 Telugu : బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్.. కంటెస్టెంట్స్ కి మైండ్ బ్లాంక్!
బిగ్ బాస్ సీజన్-9 మూడో వారం బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ అయిన అనూష రత్నం, షకీబ్, నాగ ప్రశాంత్, దివ్య నిఖిత నలుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ వాళ్లలో ఒక్కరే హౌస్ లో పర్మినెంట్ గా ఉంటారు. నలుగురు లోపల ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతారు. తమని హౌస్ లో కి వచ్చేందుకు సపోర్ట్ చెయ్యమని ఓటు అప్పీల్ చేసుకుంటారు.