చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి!!
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.అమరావతి ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టగా ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు,మరికొందరు గాయపడ్డారు. కాశిపెంట్ల దగ్గర పూతలపట్టు రహదారి పై ఈ ప్రమాదం...